మిషన్ 2.0.. దునియాను ఏలేందుకు  గంభీర్ స్కెచ్

చాంపియన్స్ ట్రోఫీ-2025 రూపంలో కోచ్‌గా టీమిండియాకు తొలి భారీ కప్పు అందించాడు గంభీర్.

సీటీ-2025లో నెగ్గినా గంభీర్ రిలాక్స్ అవ్వడం లేదు.

టెస్టుల్లో వరుస పరాజయాల నేపథ్యంలో అక్కడ టీమిండియాను తిరుగులేని జట్టుగా నిలబెట్టాలని భావిస్తున్నాడు.

త్వరలో ఇండియా ఏ టీమ్‌తో లండన్‌కు వెళ్లనున్నాడట గౌతీ.

కుర్ర క్రికెటర్ల ఆటను గమనించి.. పనికొచ్చే వారిని డబ్ల్యూటీసీ 2025-27 సైకిల్ కోసం సన్నద్ధం చేయాలని అనుకుంటున్నాడట.

ఇంగ్లండ్ సిరీస్ విక్టరీతో పాటు డబ్ల్యూటీసీలో భారత్‌ను చాంపియన్‌ను చేయడమే గంభీర్ నెక్స్ట్ టార్గెట్ అని సమాచారం.

గౌతీ స్కెచ్ గనుక వర్కౌట్ అయితే అన్ని ఫార్మాట్లలోనూ టీమిండియా హవా నడవడం ఖాయం.