మంద జగన్నాథం పాలమూరు జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారని  మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు

ఆయన మరణంతో తెలంగాణ ఒక సీనియ‌ర్ రాజకీయవేత్తను కోల్పోయిందని కేటీఆర్ తెలిపారు

మంద జగన్నాథం తెదేపా తరఫున 1996, 1999, 2004లలో పోటీ చేసి ఎంపీగా గెలిచారు

2009లో కాంగ్రెస్‌ తరఫున మరోసారి ఎంపీగా గెలుపొందారు

2014లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు

మంద జగన్నాథం పార్థివ దేహాన్ని కేటీఆర్, ఇతర నాయకులు సందర్శించి నివాళులర్పించారు

మంద జగన్నాథం ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించారు

నాలుగు సార్లు ఎంపీగా అయన అందించిన సేవలు చిరస్మరణీయమని

వివాదరహితుడు సౌమ్యుడు.. తెలంగాణ మేలు కోరుకున్న వ్యక్తి అని కేటీఆర్ చెప్పారు

మహబూబ్‌నగర్ అభివృద్ధిని మందా జగన్నాథం ఆకాంక్షించారని కేటీఆర్ తెలిపారు