గాందర్‌బల్‌ జిల్లాలో నిర్మించిన జడ్‌-మోడ్‌ సొరంగాన్ని ప్రధాని మోదీ  ప్రారంభించారు

దాదాపు 2,700 కోట్ల రూపాయల ఖర్చుతో  Z-Morh టన్నెల్‌ను నిర్మించారు

సొరంగ మార్గంలో ఈ జడ్‌-మోడ్‌ టన్నెల్‌ నిర్మించారు

పొడవు ఆరున్నర కిలోమీటర్లు తో  Z ఆకారంలో టన్నెల్ నిర్మాణం చేసారు

మంచు, కొండచరియలు కారణంగా రాకపోకలు సమస్యగా మారడంతో టన్నెల్‌ ని నిర్మించారు 

ఈ టన్నెల్‌ తో లద్దాఖ్‌ను ఏ సీజన్‌లోనైనా చేరుకోవడానికి వీలవుతుంది

టన్నెల్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు 

ప్రాణాలు కోల్పోయిన ఏడుగురు కార్మికులకు నివాళులర్పించారు

జమ్ముకశ్మీర్‌ పర్యాటక రంగానికి ఈ Z-మోడ్ టన్నెల్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు ప్రధాని మోదీ