తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి.
మాజీ సీఎం కేసీఆర్, సీఎం రేవంత్ రెడ్డి నేడు అసెంబ్లీకి వచ్చారు.
ఈ సందర్భంగా ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది.
కేసీఆర్ సీటు వద్దకు వెళ్లిన రేవంత్ మర్యాదపూర్వకంగా కలిశారు.
ఆప్యాయంగా పలకరించి కేసీఆర్ ఆరోగ్యంపై ఆరా తీశారు.
అనంతరం మంత్రులు సైతం కేసీఆర్ను వరుసగా కలిశారు.
సంతాప తీర్మానాలు ముగిసిన వెంటనే అసెంబ్లీ నుంచి కేసీఆర్ వెళ్లిపోయారు.
మాజీ మంత్రి హరీశ్ రావుతోపాటు బయటికి వెళ్లిన కేసీఆర్.. నందినగర్ నివాసానికి వెళ్లిపోయారు.
Related Web Stories
రెడ్బుక్పై ఏపీ మంత్రి నారా లోకేశ్ కీలక వ్యాఖ్యలు
ఇండిగో సంక్షోభంపై కేంద్రమంత్రి రామ్మోహన్ కీలక వ్యాఖ్యలు
నల్లజర్లలో రైతన్నా.. మీకోసం కార్యక్రమం
డిసెంబరు ఒకటి నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు