పాకిస్థాన్లోని ఉగ్ర స్థావరాలపై
భారత్ మెరుపు దాడులు చేస్తోంది.
ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్లోకి ఉగ్రరూకపై విరుచుకుపడుతోంది.
పాకిస్థాన్లోని 9 ఉగ్ర స్థావరాలను టార్గెట్ చేసి దాడులు చేసింది.
ఈ దాడిలో సుమారు 80 మందికి పైగా ఉగ్రవాదులు మృతి చెందినట్లు సమాచారం
మరోవైపు పాకిస్తాన్ ఆర్మీ కూడా అనంతరం సరిహద్దుల వెంబడి కాల్పులకు దిగింది.
ఆపరేషన్ సింధూర్ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ పర్యవేక్షించారు.
రాత్రంతా వార్ రూమ్లో ఉండి భారత ఆర్మీకి సపోర్ట్గా ఉన్నారు.
Related Web Stories
భారత్ మెరుపు దాడి.. ఆపరేషన్ సింధూర్
ఆపరేషన్ సింధూర్ అంటే ఏంటి.. ఈ పేరే ఎందుకు పెట్టారు..
పాక్ ఉగ్రస్థావరాలపై భారత్ మెరుపు దాడులు..
పీఎం నరేంద్ర మోదీకి గన్నవరం ఎయిర్పోర్టులో ఘన స్వాగతం