పాకిస్తాన్ ఊహించని విధంగా
భారతదేశం దాడులు చేస్తోంది.
పాకిస్తాన్లోని ఉగ్రస్థావరాలపై ఇండియన్ ఆర్మీ మెరుపు దాడులు చేస్తున్నాయి.
ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్ర శిబిరాలపై భారత దళాలు దాడులు చేశాయి.
జమ్మూ కశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది భారత పర్యాటకులను పాకిస్తాన్ ఉగ్రవాదులు కాల్చిచంపారు.
ఈ ఘటనను యావత్ భారతదేశంతో పాటు పలు దేశాలు కూడా తీవ్రంగా ఖండించాయి
పాకిస్తాన్కు సరైన సమాధానం ఇస్తామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్రంగా హెచ్చరించారు.
పాకిస్తాన్లోని ఉగ్రస్థావరాలపై ఇండియన్ ఆర్మీ మెరుపు దాడులు చేస్తున్నారు.
ఈ దాడిలో 30 మంది పాకిస్తాన్ ఉగ్రవాదులు మృతిచెందగా పలువురు గాయపడినట్లు సమాచారం.
Related Web Stories
ఆపరేషన్ సింధూర్ అంటే ఏంటి.. ఈ పేరే ఎందుకు పెట్టారు..
పాక్ ఉగ్రస్థావరాలపై భారత్ మెరుపు దాడులు..
పీఎం నరేంద్ర మోదీకి గన్నవరం ఎయిర్పోర్టులో ఘన స్వాగతం
వాటికన్ సిటీలో పోప్ ఫ్రాన్సిస్ ( 21-04-2025) సోమవారం మృతి చెందారు.