పీఎం నరేంద్ర మోదీకు గన్నవరం ఎయిర్పోర్టులో ఘన స్వాగతం
ప్రధానికి స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు, మంత్రులు ఘన స్వాగతం పలికారు
అనంతరం గన్నవరం ఎయిర్పోర్టు నుంచి పీఎం వెలగపూడికి చేరుకోనున్నారు
మరికాసేపట్లో అమరావతి పున:ప్రారంభ పనులకు పీఎం శంకుస్థాపన చేయనున్నారు
సభా వేదిక పై నుంచే శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు
మొత్తం 18 ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపనలు చేస్తారు
రాజధాని పనులు సహా రూ.57,940 కోట్ల ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపనలు చేయనున్నారు
Related Web Stories
వాటికన్ సిటీలో పోప్ ఫ్రాన్సిస్ ( 21-04-2025) సోమవారం మృతి చెందారు.
ఈ దేశాలతో యుద్ధం అంటే భయపడాల్సిందే..
అమరావతిలో చంద్రబాబు ఇంటికి శంకుస్థాపన..
దిల్సుఖ్నగర్ పేలుళ్ల కేసు నిందితులకు ఉరిశిక్ష..