మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ సమక్షంలో లొంగిపోయిన 60 మంది మావోయిస్టులు
ఆయుధాలు అప్పగించిన మల్లోజుల వేణుగోపాల్రావు, ఆయన బృందం
నక్సల్స్ను జన జీవన స్రవంతిలోకి ఆహ్వానిం
చిన సీఎం ఫడ్నవీస్
మహారాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కార్యక్
రమంలో తమ ఆయుధాలు అప్పగించిన మావోలు
దాదాపు రూ.6 కోట్ల రివార్డు మల్లోజులపై ఉం
డటంతో రివార్డు మొత్తం ఆయనకే అప్పగింత
తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిశా
లో మోస్ట్వాంటెడ్గా మల్లోజుల
తెలంగాణలోని పెద్దపల్లికి చెందిన మల్లోజుల
తల్లిదండ్రులకు మూడో సంతానం, తండ్రి కూడా పోరాట యోధుడే
Related Web Stories
విశాఖపట్నం గూగుల్ డేటా సెంటర్పై సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
నోబెల్ బహుమతి చరిత్ర గురించి తెలుసా
వైసీపీ అధినేత జగన్పై మంత్రి లోకేష్ షాకింగ్ కామెంట్స్
Rahul Gandhi: సీఈసీ జ్ఞానేష్కుమార్పై రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు