చేవెళ్ల ప్రమాదం.. కలిచివేస్తున్న దృశ్యాలు..
బస్సు ప్రమాదంలో ఇప్పటివరకు 19 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు.
మృతుల్లో పది మంది మహిళలు, 8 మంది పురుషులు, ఒక చిన్నారి ఉన్నారు.
తాండూరు డిపోనకు చెందిన ఆర్టీసీ బస్సును కంకర లోడుతో వెళ్తున్న లారీ ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.
ఆర్టీసీ బస్సును కంకర లారీ ఢీకొట్టడంతో.. బస్సులోని ప్రయాణికులు కంకరలో ఇరుక్కున్నారు.
కంకరలో ఇరుకున్న ప్రయాణికులను బయటకు తీసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.
క్షతగాత్రులను బయటకు తీసి
ఆసుపత్రికి తరలించారు అధికారులు.
ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు మృతి చెందడం హృదయాలను కలిచివేస్తోంది.
Related Web Stories
సీఎం చంద్రబాబు దుబాయ్ పర్యటన..
సీఎం సమక్షంలో మల్లోజుల సహా లొంగిపోయిన 60 మంది మావోలు
విశాఖపట్నం గూగుల్ డేటా సెంటర్పై సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
నోబెల్ బహుమతి చరిత్ర గురించి తెలుసా