గ్రూప్ -1 మెయిన్స్ పరీక్ష షెడ్యూల్ విడుదల చేసిన ఏపీపీఎస్సీ.
గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షలు 2025, మే 3 నుంచి 9వ తేదీ వరకు జరగనున్నాయి.
ఈ పరీక్షలు ఉదయం 10.00 గంటల నుంచి మధ్యాహ్నం 1.00 గంట వరకు జరుగుతాయని ఏపీపీఎస్సీ స్పష్టం చేసింది.
మే 3వ తేదీ: తెలుగు
మే 4వ తేదీ: ఇంగ్లీష్
మే 5వ తేదీ: పేపర్1 - జనరల్ ఎస్సే
మే 6వ తేదీ: పేపర్2 - హిస్టరీ, కల్చరల్
మే 7వ తేదీ: పేపర్3- పాలిటీ, లా
మే 8వ తేదీ: పేపర్4- ఎకానమీ
మే 9వ తేదీ: పేపర్5 - సైన్స్, టెక్నాలజీ
Related Web Stories
ఇండియా మాత్రమే కాదు.. టిక్టాక్ను వీళ్లు కూడా వద్దంటున్నారు..
ట్రంప్ లైఫ్లోని రహస్యాలు.. వీటి గురించి తెలుసా
మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత
చైనా మాంజా విక్రయాలపై నిఘా పెట్టాం