భారతదేశంలో సందర్శించాల్సిన 8 టైగర్ రిజర్వ్లు..
జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్:
పులుల సంఖ్య ఎక్కువగా ఉన్న ప్రసిద్ధ రిజర్వ్. ఇక్కడ పక్షి జాతులు కూడా ఎక్కువగా ఉంటాయి.
బాంధవ్గర్ నేషనల్ పార్క్:
ప్రపంచంలోనే అత్యధిక పులుల సాంద్రత కలిగిన ప్రదేశం. ఇక్కడి పురాతన కోటలు ప్రత్యేక ఆకర్షణ.
రణతంబోర్ నేషనల్ పార్క్:
పులులను గుర్తించడానికి అనువైన ప్రదేశం. ఇక్కడ రణతంబోర్ కోట వంటి చారిత్రక శిథిలాలు ఉన్నాయి.
సుందర్బన్స్ టైగర్ రిజర్వ్:
మడ అడవులకు ప్రసిద్ధి. ఇక్కడ బెంగాల్ పులులు, చిరుతపులులు, ఏనుగులు వంటివి కనిపిస్తాయి.
కన్హా నేషనల్ పార్క్:
సుందరమైన దృశ్యాలకు పులులతో సహా వివిధ రకాల వన్యప్రాణులకు నిలయం.
తడోబా అంధారి టైగర్ రిజర్వ్:
ఇక్కడి టైగర్ సఫారీలు ప్రసిద్ధి. స్లాత్ బేర్, వైల్డ్ డాగ్స్ వంటివి కూడా కనిపించే అవకాశం ఉంది.
నాగర్హోల్ నేషనల్ పార్క్:
అత్యధిక పులుల సంఖ్య కలిగిన పార్కులలో ఇది ఒకటి.
పెరియార్ టైగర్ రిజర్వ్:
పశ్చిమ కనుమలలోని దట్టమైన అడవులకు పేరుగాంచింది. ఇక్కడ పులులు, ఏనుగులు, వివిధ రకాల పక్షి జాతులు ఉంటాయి.
Related Web Stories
పావురాలను తరిమి కొట్టే సూపర్ టిప్స్ ఇవే
కర్నూలు జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం.. 20 మంది మృతి
శీతాకాలంలో రూమ్ హీటర్ వాడేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోండి
పెసలు తింటే ఎన్ని ఉపయోగాలో తెలుసా?