కర్నూలు జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం
బైకును ఢీకొట్టడంతో వి కావేరి ట్రావెల్స్ బస్సు పూర్తిగా దగ్ధం
సజీవదహనమైన 20 మంది
ప్రమాద సమయంలో బస్సులో 43 మంది ప్రయాణికులు
హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తుండగా ప్రమాదం
ప్రమాదానికి గురైన బస్సు నెంబర్ DD01 N9490
బస్సు ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి..మృతుల కుటుంబాలకు రూ.2లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా
క్షతగాత్రులకు రూ.50వేల పరిహారం
Related Web Stories
శీతాకాలంలో రూమ్ హీటర్ వాడేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోండి
పెసలు తింటే ఎన్ని ఉపయోగాలో తెలుసా?
డయాబెటిస్ - కొలస్ట్రాల్.. ఈ రెండింటి మధ్య లింకేంటి..
చుండ్రు తగ్గాలంటే ఈ ఒక్క ఆయుర్వేద చిట్కా చాలు