2025 పద్మ పురస్కారాలకు ఎంపికైన అభ్యర్థులు ఎవరో తెలుసుకుందాం
నిర్మలా దేవి (చేతి వృత్తులు) - బిహార్
జోయ్నచరణ్ బతారీ (థింసా కళాకారుడు)- అస్సాం
సురేశ్ సోనీ (సోషల్వర్క్- పేదల వైద్యుడు)- గుజరాత్
రాధా బహిన్ భట్ (సామాజిక కార్యకర్త)- ఉత్తరాఖండ్
చైత్రం దేవ్చంద్ పవార్ (పర్యావరణ పరిరక్షణ)- మహారాష్ట్ర
విజయలక్ష్మి దేశ్మానే (వైద్యం)- కర్ణాటక
పర్మార్ లావ్జీభాయ్ నాగ్జీభాయ్ (చేనేత)- గుజరాత్
వేలు ఆసన్ (డప్పు వాద్యకారుడు) - తమిళనాడు
బతూల్ బేగమ్ (జానపద కళాకారిణి) - రాజస్థాన్
మారుతీ భుజరంగ్రావు చిటమ్పల్లి (సాంస్కృతికం, విద్య)- మహారాష్ట్ర
సాల్లీ హోల్కర్ (చేనేత)- మధ్యప్రదేశ్
గోకుల్ చంద్ర దాస్ (కళలు)- పశ్చిమ బెంగాల్
లిబియా లోబో సర్దేశాయ్ (స్వాతంత్ర్య సమరయోధురాలు) - గోవా
Related Web Stories
పద్మ శ్రీ పురస్కారాలను ప్రకటించిన కేంద్రం
మనుషుల్లో రక్తం ఎర్రగా ఎందుకు ఉంటుందో తెలుసా..?
ఈ టేస్టీ పాలకూర చికెన్ ఒక్కసారి ట్రై చేసి చూడండి.. మీరు అస్సలు వదలరు..
మిల్లెట్స్ vs ప్రోటీన్ పౌడర్: రెండింటిలో ఏవి మంచివి?