2025 పద్మ పురస్కారాలకు ఎంపికైన అభ్యర్థులు ఎవరో తెలుసుకుందాం

నిర్మలా దేవి (చేతి వృత్తులు) - బిహార్‌

 జోయ్నచరణ్ బతారీ (థింసా కళాకారుడు)- అస్సాం

సురేశ్‌ సోనీ (సోషల్‌వర్క్‌- పేదల వైద్యుడు)- గుజరాత్‌

రాధా బహిన్‌ భట్‌ (సామాజిక కార్యకర్త)- ఉత్తరాఖండ్‌

చైత్రం దేవ్‌చంద్‌ పవార్‌ (పర్యావరణ పరిరక్షణ)- మహారాష్ట్ర

విజయలక్ష్మి దేశ్‌మానే (వైద్యం)- కర్ణాటక

పర్మార్‌ లావ్జీభాయ్‌ నాగ్జీభాయ్‌ (చేనేత)- గుజరాత్

వేలు ఆసన్‌ (డప్పు వాద్యకారుడు) - తమిళనాడు

బతూల్‌ బేగమ్‌ (జానపద కళాకారిణి) - రాజస్థాన్‌

మారుతీ భుజరంగ్‌రావు చిటమ్‌పల్లి (సాంస్కృతికం, విద్య)- మహారాష్ట్ర

సాల్లీ హోల్కర్‌ (చేనేత)- మధ్యప్రదేశ్‌

 గోకుల్‌ చంద్ర దాస్‌ (కళలు)- పశ్చిమ బెంగాల్‌

లిబియా లోబో సర్దేశాయ్‌ (స్వాతంత్ర్య సమరయోధురాలు) - గోవా