పద్మ పురస్కారాలకు ఎంపికైన అభ్యర్థులలో కొంతమందిని  తెలుసుకుందాం

జోనస్‌ మాశెట్టి (వేదాంత గురు) - బ్రెజిల్‌

హర్వీందర్‌సింగ్‌ (పారాలింపియన్‌ గోల్డ్‌మెడల్‌ విన్నర్‌) - హరియాణా

నీర్జా భట్లా (గైనకాలజీ) - దిల్లీ

భీమ్‌ సింగ్‌ భవేష్‌ (సోషల్‌వర్క్‌) - బిహార్‌

పి.దక్షిణా మూర్తి (డోలు విద్వాంసుడు)- పుదుచ్చేరి

ఎల్‌.హంగ్‌థింగ్‌ (వ్యవసాయం-పండ్లు)- నాగాలాండ్‌

హ్యూ, కొల్లీన్‌ గాంట్జర్‌ (సాహిత్యం, విద్య -ట్రావెల్‌) ఉత్తరాఖండ్‌

జగదీశ్‌ జోషిలా (సాహిత్యం)- మధ్యప్రదేశ్‌

బేరు సింగ్‌ చౌహాన్‌ (జానపద గాయకుడు) - మధ్యప్రదేశ్‌

షేఖా ఎ.జె. అల్ సబాహ్‌ (యోగా)- కువైట్‌

నరేన్‌ గురుంగ్‌ (జానపద గాయకుడు) - నేపాల్‌

హరిమన్‌ శర్మ (యాపిల్‌ సాగుదారు) - హిమాచల్‌ ప్రదేశ్‌

జుమ్దే యోమ్‌గామ్‌ గామ్లిన్‌ (సామాజిక కార్యకర్త)- అరుణాచల్‌ ప్రదేశ్‌

విలాస్‌ దాంగ్రే (హోమియోపతి వైద్యుడు) - మహారాష్ట్ర

వెంకప్ప అంబానీ సుగటేకర్‌ (జానపద గాయకుడు) - కర్ణాటక