సహజ పదార్థాలతో ఇంట్లో ఫేస్
ప్యాక్లు తయారు చేసుకోవచ్చు.
ముఖానికి కాంతి రావడానికి శనగపిండి, పసుపు, రోజ్ వాటర్, పాల మీగడ, తేనె కలిపి చేసిన ఫేస్ ప్యాక్ను ఉపయోగించవచ్చు.
ఈ ప్యాక్ చర్మాన్ని శుభ్రపరుస్తుంది, మెరిసేలా చేస్తుంది
మొటిమలను తొలగించడంలో సహాయపడుతుంది.
ముల్తానీ మిట్టి ఫేస్ ప్యాక్ చర్మానికి గ్లో ఇస్తుంది.
ఒక గిన్నె తీసుకుని అందులో శనగపిండి, పసుపు, కొద్దిగా రోజ్ వాటర్, పాల మీగడ, తేనె వేయండి.
ఈ మిశ్రమాన్ని బాగా కలిపి ఒక ప్యాక్లా తయారు చేయండి
మీ ముఖాన్ని శుభ్రంగా కడిగి ఆరిన తర్వాత, ఈ ప్యాక్ను ముఖానికి అప్లై చేయండి
15 నుండి 20 నిమిషాలు ఆరనిచ్చి తరువాత చల్లటి నీటితో లేదా గోరువెచ్చని నీటితో శుభ్రంగా కడిగేయండి.
మెరిసే చర్మం కోసం, ఈ ఫేస్ ప్యాక్ను వారానికి ఒకటి లేదా రెండు సార్లు ఉపయోగించవచ్చు.
Related Web Stories
గుండు కొట్టించుకుంటే దట్టమైన జుట్టు వస్తుందా?
తెల్ల జుట్టు నల్లగా మారడానికి.. నేచురల్ టిప్స్!
నిమ్మకాయతో ఈ వస్తువులను క్లీన్ చేస్తే జరిగేది ఏంటో తెలిస్తే ఆ తప్పు చేయారు
ఈ ఆయుర్వేద విధానాలతో నాడీ వ్యవస్థపై పూర్తి నియంత్రణ