భారతదేశంలో తప్పక చూడాల్సిన
వన్యప్రాణుల అభయారణ్యాలు ఇవే
జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్, ఉత్తరాఖండ్, 1936లో స్థాపించబడింది బెంగాల్ పులులకు, పక్షి జాతులకు ప్రసిద్ధి
రణతంబోర్ నేషనల్ పార్క్, రాజస్థాన్, పురాతన కోట శిథిలాలతో కూడిన ప్రధాన పులుల అభయారణ్యం
కజిరంగా నేషనల్ పార్క్, అస్సాం, యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపబడింది
బాంధవ్గర్ నేషనల్ పార్క్, మధ్యప్రదేశ్, బెంగాల్ పులుల అత్యధికంగా ఉన్న ప్రదేశాలలో ఒకటి
సుందర్బన్స్ నేషనల్ పార్క్, పశ్చిమ బెంగాల్, రాయల్ బెంగాల్ టైగర్, ఉప్పునీటి మొసళ్ళకు ప్రసిద్ధి
గిర్ నేషనల్ పార్క్, గుజరాత్, ఆసియా సింహాలకు నివాసం
పెరియార్ వన్యప్రాణుల అభయారణ్యం, కేరళ, ఏనుగులు, దట్టమైన పచ్చదనానికి ప్రసిద్ధి చెందింది
చిన్నార్ వన్యప్రాణుల అభయారణ్యం, కేరళ, అంతరించిపోతున్న గ్రిజ్జ్డ్ జెయింట్ ఉడుతలు, నక్షత్ర తాబేళ్లకు నివాసం
Related Web Stories
భూమిపై ఎక్కువ కాలం జీవించే 9 జంతువులు
దక్షిణ భారతదేశంలో 9 ఆహ్లాదకరమైన బీచ్లు
హోలీకి ఇంట్లోనే సహజ రంగులను సిద్ధం చేసుకోండి..
సగ్గుబియ్యం వడలు ఇలా చేసారంటే చాలా రుచి గా క్రిస్పీగా ఉంటాయి..