రాగి పాత్రలు కొత్తవాటిలా
మెరవాలంటే ఇలా క్లీన్ చేయండి..
ఒక గిన్నెలో నాలుగు చెంచాల ఉప్పు, రెండు చెంచాల నిమ్మరసం వేసి బాగా కలపాలి.
పలుచని వస్త్రనికి ఈ మిశ్రమాన్ని అద్ది దాంతో రాగి వస్తువులను తోనూలి రెండు నిమిషాల తరవాత మంచినీటితో శుభ్రం చేయాలి.
తరువాత పొడిగుడ్డతో తుడిస్తే అవి కొత్తవాటిలా మెరుస్తాయి.
ఆ గిన్నెలో మూడు చెంచాల వెనిగర్, రెండు చెంచాల బేకింగ్ సోడా వేసి పేస్టులా కలపాలి.
దూది ఉండ సహాయంతో ఈ మిశ్రమాన్ని రాగి వస్తువులకు పూతలా పట్టించాలి.
పావుగంటసేపు అలాగే ఉంచాలి. తరువాత తడిగుడ్డతో శుభ్రంగా తుడిస్తే వాటిపై పేరుకున్న నలుపుదనం తొలగిపోతుంది.
టమాటా రసంలో స్క్రబ్బర్ ముంచి దాంతో రాగి వస్తువులను తోమితే వాటిపై పేరుకున్న నలుపుదనం, దుమ్ము, ధూళి తొలగిపోతాయి.
Related Web Stories
కరివేపాకు పచ్చడి ఇలా చేస్తే అసలు వదిలి పెట్టరు..
ప్రపంచంలోనే ప్రమాదకరమైన 8 రోడ్లు ఏవో తెలుసా...
కొబ్బరి సేమియా పాయసం ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..
ప్రపంచంలోనే మారుమూల ప్రదేశాలు ఏవో తెలుసా..