ఈ మిల్లెట్ దోశను  ఎప్పుడైన టేస్ట్ చేశారా..  రుచితో పాటు ఆరోగ్యం..

మిల్లెట్ దోస, ముఖ్యంగా రాగి (ఫింగర్ మిల్లెట్) బచ్చలికూరతో తయారు చేస్తారు.

ఈ మిల్లెట్ దోశను ఎలా చేసుకోవాలి అనేది తెలుసుకుందాం.

చిటికెడు చక్కెరతో పాలకూరను నీటిలో ఉడకబెట్టాలి.

ఇందులో పచ్చిమిర్చి, అల్లం వేసి కలపాలి.

 ఒక గిన్నెలో, పాలకూర, రాగుల పొడి, బియ్యప్పిండి, ఉప్పు, జీలకర్ర పొడి, వేసి నీటితో కలపాలి.

కొద్దిగా కొత్తిమీర వేసి.. తవా మీద పోయాలి.

కాస్త రుచి, సువాసన కోసం నెయ్యి వేసి బంగారు గోధుమ రంగు వచ్చేవరకు వేయించాలి.

అంతే.. ఎంతో రుచిగా ఉండే మిల్లెట్ దోశ రెడీ..