మీ చర్మం మెరిసిపోవాలంటే..
ఈ పండ్లు తింటే చాలు..
మామిడి పండులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ పండులో ఉండే విటమిన్-సి, యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని కాంతివంతంగా చేస్తాయి.
బొప్పాయిలో పపైన్ ఎంజైమ్ ఉంటుంది. ఇది చర్మం కాంతివంతం అవడానికి ఉపయోగపడుతుంది.
ఉసిరికాయలో విటమిన్-సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది వయసు కనిపిచంకుండా చేయడంతో పాటూ ప్రకాశవంతమయ్యేలా చేస్తుంది.
పుచ్చకాయల్లో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది చర్మాన్ని తేమగా ఉంచడంలో సహాయపడుతుంది. అలాగే చర్మం మెరిసేందుకు ఉపయోగపడుతుంది.
జామపండ్లలో ఉండే విటమిన్-సి, పొటాషియం, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు చర్మానికి మేలు చేస్తాయి.
దానిమ్మలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మంపై ఫ్రీ రాడికల్స్ను తగ్గించడంతో పాటూ చర్మం దెబ్బతినకుండా కాపాడతాయి.
కొబ్బరి నీళ్లతో పాటూ కొబ్బరి కూడా చర్మానికి మేలు చేస్తాయి. ఈ నీరు చర్మాన్ని తేమగా ఉంచడంలో సహాయపడుతుంది.
Related Web Stories
అమ్మాయిలు ముఖానికి ఈ ఫేస్ ప్యాక్తో ఫేస్కి గ్లో..
గుండు కొట్టించుకుంటే దట్టమైన జుట్టు వస్తుందా?
తెల్ల జుట్టు నల్లగా మారడానికి.. నేచురల్ టిప్స్!
నిమ్మకాయతో ఈ వస్తువులను క్లీన్ చేస్తే జరిగేది ఏంటో తెలిస్తే ఆ తప్పు చేయారు