రాత్రి పడుకునే సమయంలో ముఖంపై పాలు, కలబంద మిశ్రమాన్ని రాసి, ఉదయం కడుక్కోవాలి.
ఇలా చేస్తే అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
ఈ మిశ్రమాన్ని ముఖంపై రాయడం వల్ల చర్మానికి తేమ, పోషణ లభిస్తుంది.
కలబంద చర్మాన్ని చల్లబర్చడంతో పాటూ హైడ్రేట్ చేస్తుంది.
పాలు చర్మాన్ని మృదువుగా చేయడంతో పాటూ ప్రకాశవంతంగా మారుస్తాయి.
పాలలోని లాక్టిక్ ఆమ్లం చర్మాన్ని ఎక్స్ఫోలియేట్ చేసి, డెడ్ స్కిన్ను తొలగిస్తుంది.
ఈ మిశ్రమాన్ని ముఖానికి రాయడం వల్ల ముఖంపై ముడతలు, మచ్చలు తగ్గి చర్మం బిగుతుగా మారుతుంది.
ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
Related Web Stories
జర్నీల్లో ఫుడ్ పాయిజనింగ్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ఆల్కహాల్ తీసుకుంటే.. వాంతులు ఎందుకు అవుతాయో తెలుసా.?
కుళ్లిన గుడ్లను.. సింపుల్గా ఇలా గుర్తించండి..
టీ ఎక్కువ తాగితే ఈ రోగాలు తప్పవంట!