ఖాళీ కడుపుతో వేప నీరు తాగితే
శరీరంలో ఏం జరుగుతుందో తేలుసా...
ఖాళీ కడుపుతో వేప నీటిని తీసుకోవటం వల్ల వైరల్, బ్యాక్టీరియా వ్యాధుల నుండి ఉపశమనం కలిగిస్తుంది.
శరీరం రోగనిరోధక శక్తిని బలపరుస్తుందని ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
లేత ఆకుల వేప రసంలో అనేక ఔషధ గుణాలు నిండివున్నాయని చెబుతున్నారు.
ఇవి క్యాన్సర్ కణాలను నాశనం చేయగలవని అధ్యయనంలో తేలింది.
ఇది జుట్టు, చర్మానికి హాని కలిగించే పరాన్నజీవులకు వ్యతిరేకంగా పోరాడుతుంది.
నీటిలో వేసుకుని 5 నిమిషాలు నానబెట్టి ఆ తర్వాత వాటిని వడగట్టుకుంటే వేప నీరు సిద్ధమవుతుంది.
ఇది అవగాహనం కోసం అందించిన చిట్కా అని గుర్తించాలి. సమస్య ఏదైనా వైద్యుడి సలహా, చికిత్స ముఖ్యమైనది.
Related Web Stories
2 వారాల పాటు పంచదార తీసుకోకపోతే ఏం జరుగుతుందో తెలుసా
గుండెపోటుకు 30 రోజుల ముందు శరీరంలో కనిపించే లక్షణాలు ఇవే..
వంకాయతో కలిపి పొరపాటున కూడా ఇవి తినకూడదు
రాత్రి పూట భోజనం మానేస్తే ఏం జరుగుతుంది