వ్యాయామం వల్ల అధికంగా చెమట పడుతుంది.
వ్యాయామం వల్ల అధికంగా చెమట పడుతుంది.
ఉదయాన్నే ఓ కప్పు పెరుగు తింటే మెటబాలిజం పెరుగుతుంది.ఎనర్జీగా ఉంటారు.
పెరుగు చల్లని గుణం కలిగి ఉండటం వల్ల, దానిని ఉదయం లేదా మధ్యాహ్నం భోజనంలో తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు
ఉదయం ఖాళీ కడుపుతో పెరుగు తింటే జీర్ణ సమస్యలు వస్తాయి. దీనివల్ల గ్యాస్, ఆమ్లత వంటి సమస్యలు వస్తాయి.
ఉదయం భోజనంలో పెరుగు తీసుకుంటే జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుది. ముఖ్యంగా శరీరంలో వేడి ప్రభావం తగ్గుతుంది.
మధ్యాహ్నం పెరుగు తీసుకుంటే శరీరం చల్లగా ఉంటుంది. ముఖ్యంగా వేసవి వేడి నుండి శరీరాన్ని రక్షిస్తుంది.
Related Web Stories
షుగర్ వ్యాధిగ్రస్తులకు.. ఈ పళ్లు మంచివి కావు
ఈ ఫుడ్స్ తో జాగ్రత్త.. వీటిని తింటే మీ స్పెర్మ్ కౌంట్ తగ్గిపోతుందట!
ఎట్టి పరిస్థితిలో కుక్కర్లో ఈ ఆహారం వండవద్దు.. వండితే ఇక ఆసుపత్రి పాలే..
శరీరంలో ఈ భాగాలను ఎక్కువగా శుభ్రం చేస్తున్నారా.. జాగ్రత్త