నీరు తాగడం అంటే  ఆరోగ్యంను పెంచుకున్నట్టే..

కొన్నిసార్లు ఆకలిగా అనిపించినప్పుడు నీరు తాగుతూ ఉంటాం ఇది ఎక్కువ ఆహారాన్ని తీసుకోకుండా చేస్తుంది.

చెమట పట్టినపుడు రెండు గ్లాసుల నీరు తాగడం మంచిది.

శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుకోవడానికి ఎక్కువ మొత్తంలో నీరు తీసుకోవడం ముఖ్యం.

తలనొప్పిగా ఉన్నప్పుడు కూడా నీరు తీసుకోవాలి.

 అనారోగ్యంతో ఉన్నప్పుడు నీరు తీసుకోవడం ముఖ్యం. ఇది శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది.

నిద్ర లేవగానే కూడా రిఫ్రెష్‌గా ఉండేందుకు నీరు తాగాలి. ఇది మానసిక స్థితిని, మెదడు ఆరోగ్యానని మెరుగుపరుస్తుంది.

మధ్యాహ్నం మూడు గంటల సమయంలో అలసట అనిపించకపోయినా నీరు తీసుకోవాలి.