వేసవి వచ్చిందంటే పండ్లలో రారాజైన
మామిడి పండుని తినాల్సిందే.
మామిడి పండ్లలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తిని పెరుగుతుంది
మామిడి పండ్లలో ఉండే విటమిన్ ఎ కంటి ఆరోగ్యానికి చాలా మంచిది.
విటమిన్ ఎ ఇతర పోషకాలు చర్మ ఆరోగ్యానికి తోడ్పడతాయి.
మామిడి పండ్లలో ఉండే సహజ చక్కెరలు, శక్తిని అందిస్తాయి.
మామిడి పండ్లలో 80% కంటే ఎక్కువ నీరు ఉంటుంది,
ఇది వేసవిలో శరీరాన్ని చల్లబరుస్తూ హైడ్రేటెడ్గా ఉంచుతుంది.
పాటించాల్సిన జాగ్రత్తలు:
అధిక చక్కెర కారణంగా, మామిడి పండ్లను మితంగా తీసుకోవాలి.
రోజుకు రెండు కప్పుల కంటే ఎక్కువ తినకూడదని నిపుణులు సూచిస్తున్నారు.
రాత్రిపూట మామిడి పండ్లు తినడం వల్ల అజీర్ణం, గ్యాస్, కడుపు నొప్పి వంటి సమస్యలు వస్తాయి.
Related Web Stories
పసుపు పాలు లేదా పసుపు నీరు.. ఆరోగ్యానికి ఏది మంచిది..?
ఈ మార్పులు ఆర్థరైటిస్కు సంకేతాలు
మీలో ఈ లక్షణాలు ఉన్నాయా..? అయితే విటమిన్ D లోపం ఉన్నట్లే..!
వీరు రాగి బాటిల్లో నీళ్లు అస్సలు తాగకూడదు..