కిడ్నీలో రాళ్లను.. ఇలా
ఈజీగా కరిగించేయండి..
కిడ్నీలో రాళ్లు కరిగించడంలో పథర్చట్ట మొక్క ఆకులు ఎంతో ఉపయోగపడతాయి.
కిడ్నీలో రాళ్లు కాల్షియం ఆక్సలేట్ స్ఫటికాలతో తయారవుతాయి. పథర్చట్టా మొక్కలోని సపోనిన్లు కాల్షియం ఆక్సలేట్ ఆ స్ఫటికాలను కరిగిస్తాయి.
పథర్చట్ట మొక్కలోని ఔషధ గుణాలు కిడ్నీలో రాళ్లను కరిగిస్తాయి. చిన్నగా మారిన రాళ్లు మూత్రం ద్వారా బయటికి వస్తాయి.
ఈ మొక్కల ఆకులను పొడి చేసుకుని వాడొచ్చు. అలాగే తమలపాకుల తరహాలో తీసుకున్నా ప్రయోజనం ఉంటుంది.
ఈ ఆకులతో చేసిన డికాక్షన్ తాగడం వల్ల కూడా కిడ్నీలో రాళ్లు సులభంగా కరిగిపోతాయి.
ఈ మొక్క కిడ్నీలో రాళ్ల సమస్యతో పాటూ బీపీ రోగులకూ బాగా పని చేస్తుంది. రక్తప్రసరణ మెరుగ్గా ఉండేలా సాయపడతాయి.
Related Web Stories
జామ చట్నీ.. గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది..
కన్ను గురించి మీకు తెలియని ఆసక్తికర విషయాలు!
అరిటాకులో భోజనం చేయడం వల్ల ఇన్ని లాభాలున్నాయా..?
లవంగాల పొడిని పాలలో కలిపి తాగితే ఏమవుతుందో తెలుసా..?