బొప్పాయి గింజల్ని నానబెట్టి పరగడపున  తింటే ఈ సమస్యలన్నీ దూరం.. 

ఈ గింజల్ని నానబెట్టి ఉదయాన్నే పరగడపున తాగాలి. 

వీటిని తాగడం వల్ల బాడీ, బ్లడ్‌ని క్లీన్ చేస్తుంది. 

గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది 

బొప్పాయి పండ్ల గింజల్ని తంటే జీర్ణ సమస్యలు దూరమవుతాయి.

 బొప్పాయి పండు గింజల్ని నానబెట్టి ఆ నీటిని ఖాళీ కడుపుతో తీసుకుంటే మనకి ఫైబర్ అందుతుంది.

పరగడపునే ఈ నీటిని తాగితే ఇమ్యూనిటీ పెరుగుతుంది. 

ఇది అవగాహనం కోసం అందించిన చిట్కా అని గుర్తించాలి. సమస్య ఏదైనా  వైద్యుడి సలహా, చికిత్స ముఖ్యమైనది.