పనస పండు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే.. 

పనస పండు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది

రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది

రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది

పనసపండులో యాంటీఆక్సిడెంట్లు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి

పనసపండు సహజ చక్కెరలతో ఉండడం వల్ల త్వరగా శక్తిని పెంచుతాయి

పనసపండులో ఉండే విటమిన్ ఎ, యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌తో పోరాడతాయి

పనస పండులో ఫైబర్ అధికంగా ఉంది బరువు నియంత్రణలో ఉంటుంది