శీతాకాలంలో ఈ పండ్లు తినకపోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు

ఎందుకంటే, శీతాకాలంలో శరీర జీర్ణవ్యవస్థ మందగిస్తుంది

అందువల్ల కొన్ని పండ్లు తినడం ఆరోగ్యానికి హానికరం

శీతాకాలంలో ఏ పండ్లు తినడం మంచిది కాదో ఇప్పుడు తెలుసుకుందాం..

శీతాకాలంలో పైనాపిల్ పండును ఎక్కువగా తినడం వల్ల గొంతు నొప్పి, నోటి పుండ్లు, అలెర్జీలు వంటి సమస్యలు వస్తాయి

అరటిపండ్లు చలి కాలంలో శ్లేష్మాన్ని పెంచుతాయి. కాబట్టి, వీటిని తీసుకోవడం పరిమితం చేయాలి

ద్రాక్ష శరీరాన్ని చల్లబరుస్తుంది. తరచుగా దగ్గు, జలుబుకు కారణమవుతుంది

మస్క్‌ మిలాన్‌ పండ్లు శరీరాన్ని చల్లబరుస్తాయి. శీతాకాలంలో ఈ పండ్లు జీర్ణం కావడం కష్టం. ఇది శ్లేష్మం పెంచుతుంది.