డయాబెటిస్.. ఈ నేచురల్
మెడిసిన్ వాడి చూడండి..!
రాగి పాత్రలో నీటిని తాగడం డయాబెటిక్ పేషెంట్లకు మంచిది.
రోజూ తినే ఆహారంలో మెంతు పొడి చేర్చితే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.
చేదు కాకర, బీరకాయ వంటి వాటిని తరచుగా తింటే చాలా మంచిది.
ఒత్తిడి తగ్గించుకునేందుకు యోగా, ధ్యానం, ప్రాణాయామం వంటివి క్రమం తప్పకుండా చేయాలి.
ఉదయాన్నే ఉసిరి కాయలు తినడం మంచిది
కరివేపాకును తినడం కూడా షుగర్ వ్యాధిగ్రస్తులకు మంచిది
అన్నం తినేటపుడు కొంచెం మెంతుపొడి, దాల్చిన చెక్క పొడి కలుపుకోవాలి.
కూరల్లో ఆవాలు, పసుపు, మెంతి పొడి, దాల్చిన చెక్క పొడులను వేసుకోవాలి.
రోజులో కనీసం అరు వేల అడుగులు వేసేలా ప్లాన్ చేసుకోండి.
Related Web Stories
థైరాయిడ్ క్యాన్సర్ను ముందుగానే గుర్తించండిలా..
బాయిల్డ్ ఎగ్, ఆమ్లెట్.. వెయిట్ లాస్కు ఏది బెస్ట్
జీడిపప్పు రోజూ తింటే.. ఏం జరుగుతుందో తెలుసా?
ప్రతీరోజూ పచ్చి వెల్లుల్లి తింటే ఏం జరుగుతుందో తెలుసా?