ఇవి తినిపిస్తే పిల్లల్లో
ఆకలి పెరుగుతుంది..!
పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే వారి ఆహారంలో పోషకాలు సమృద్ధిగా ఉండాలి.
ఈ మధ్యకాలంలో చాలా మంది పిల్లలు ఇంట్లో ఆహారం కంటే, బయట జంక్ ఫుడ్నే ఇష్ట పడుతున్నారు.
దీంతో వారికి అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి.
కానీ కొన్ని ఆహారాలు తినడం వల్ల వారి ఆకలి పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
పిల్లలకు బీట్రూట్ కూర తినిపిస్తే వారి జీర్ణశక్తి మెరుగుపడుతుంది.
వారానికి రెండు సార్లు కర్రపెండలం తీసుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు.
యాలకులు తింటే పిల్లల్లో ఆకలి పెరుగుతుందని అంటున్నారు.
కూరగాయల సూప్లు పిల్లలకు అందించడం వల్ల సులభంగా జీర్ణం అవుతుంది.
Related Web Stories
ఐస్బాత్ వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే..!
సోంపు ఎక్కువగా తింటే..ఈ సమస్యలు తప్పవు
మీకూ ఈ లక్షణాలు ఉంటే.. ఈ విటమిన్ల లోపం ఉన్నట్టే..
బాదం తినే అలవాటుందా.. వాటిని తినేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి..!