ఈ ఒక్క పండు తినండి.. అన్ని రోగాలు మాయం..
వేసవిలో మూడు నెలలు మాత్రమే దొరికే ఈ పండు తింటే.. ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి
ఈ పండ్లు ఉత్తరాఖండ్ పర్వతాల నుండి వస్తాయి. అయితే, ఈ పండు తినే సమయం మే నుండి జూలై వరకు ఉంటుంది.
ఈ పండులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది, ఇది పొట్టను ఆరోగ్యంగా ఉంచుతుంది పొట్టను చల్లబరుస్తుంది.
బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుంది. ఇది గుండె సంబంధిత వ్యాధులను నివారిస్తుంది.
ఆప్రికాట్ పండు కంటి రోగ్యానికి సహాయపడుతుంది.ఆప్రికాట్ పండు ఎముకల ఆరోగ్యానికి కూడా సహాయపడుతుంది
ఈ పండు ఆయుర్వేద పరంగా కూడా మేలు చేస్తుంది. ఇది వివిధ ఔషధాలలో కూడా ఉపయోగించబడుతుంది.
ఈ పండు బ్లడ్ షుగర్ లెవెల్స్ ను నియంత్రించడంలో సహాపడుతుంది
ఆప్రికాట్ గింజల నుంచి నూనె తీయటం జరుగుతుంది. ఈ నూనె చర్మ ఆరోగ్యానికి కూడా సహాయపడుతుంది
Related Web Stories
ఇలా చేస్తే మీ కిడ్నీలు సేఫ్
గుండె ఆరోగ్యానికి గుడ్లు మంచివేనా..? శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారంటే..
బాదం పప్పుతో కలిపి తినకూడని 5 ఆహారాలు ఇవే..
పొట్లకాయతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయా..