ఉదయాన్నే గోరువెచ్చని నీరు తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. 

గోరువెచ్చని నీరు తాగడం వల్ల జీవక్రియ రేటు పెరుగుతుంది. 

గోరువెచ్చని నీటిలో తేనె కలిపి తాగితే బరువు అదుపులో ఉంటుంది. 

శరీరంలోని విష పదార్థాలు బయటికి వెళ్లిపోతాయి. 

గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగితే జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. 

ఖాళీ కడుపుతో గోరువెచ్చిన నీరు తాగడం వల్ల మలబద్ధక సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది. 

ఉదయాన్నే గోరు వెచ్చని నీరు తాగడం వల్ల సీజనల్ వ్యాధులు రాకుండా ఉంటాయి. 

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.