ఉదయం నిద్ర లేవగానే పసుపు నీరు తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

చర్మాన్ని కాంతివంతంగా మార్చుతుంది.

బరువును నియంత్రించడంలో సాయం చేస్తుంది.

రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

పేగు ఆరోగ్యం మెరుగుపడుతుంది.

అసిడిటీ, మలబద్ధకం, విరేచనాలు, వికారం తగ్గుతుంది. 

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.