పసుపు, ఎండు మిర్చి కలిపిన పాలు తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

పసుపు, ఎండు మిర్చిలోని యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు రోగ నిరోధక శక్తిని పెంపొదిస్తాయి. 

కడుపులో జీర్ణ ఎంజైమ్‌ల ఉత్పత్తిని పెంచడంలో సాయం చేస్తుంది. 

మలబద్ధకం, గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. 

పసుపు, ఎండుమిర్చి కలిపిన పాలు తాగితే జలుబు, దగ్గు నుంచి త్వరగా ఉపశమనం కలుగుతుంది. 

కీళ్లనొప్పులు తగ్గించడంలో ఇవి దోహదం చేస్తాయి. 

శరీరంలో నొప్పి, వాపును తగ్గించడంలో పసుపు, ఎండుమిర్చి సాయం చేస్తాయి. 

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.