మిరియాలు, తేనె కలిపి తింటే జరిగేది ఇదే..
నల్ల మిరియాలను తేనెలో కలిపి నమలడం వల్ల అనేక వ్యాధులు నయమవుతాయని ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు
జలుబు, దగ్గు, ఫ్లూ వంటి సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ మిశ్రమం అద్భుతమైన ఔషధం అంటున్నారు.
ఇది జలుబు, దగ్గు, గొంతు నొప్పి మరియు వైరల్ ఇన్ఫెక్షన్ల నుండి రక్షించడంలో సహాయపడుతుంది.
తరచుగా కడుపులో గ్యాస్, మలబద్ధకం లేదా అజీర్ణం వంటి సమస్యలు వస్తూ ఉంటే తేనె, నల్లమిరియాల మిశ్రమం మీకు దివ్యౌషధంగా పనిచేస్తుంది.
తేనె శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది. ఆరోగ్యకరమైన రీతిలో బరువు తగ్గించడంలో సహాయపడుతుంది .
తేనె, నల్ల మిరియాల మిశ్రమం శరీరం లోపలి నుండి విషాన్ని తొలగించి, చర్మానికి సహజమైన మెరుపును ఇస్తుంది.
మానసిక ఒత్తిడి, మతిమరుపుతో బాధపడుతుంటే ఈ మిశ్రమం మీకు ఒక వరంలాంటిది.
జ్ఞాపకశక్తిని బలపరుస్తాయి. గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.
Related Web Stories
మటన్లోని ఈ పార్ట్ తింటే ఏమవుతుందో తెలుసా..?
చెరకు రసం.. వీళ్లకి..
చికెన్ , మటన్.. ఆరోగ్యానికి ఏది మంచిది..
అల్పాహారంలో ఇవి తింటే ఎసిడిటీ..!