అల్పాహారంలో ఇవి తింటే ఎసిడిటీ..!
ఉదయం తినే అల్పాహారం చాలా ముఖ్యం. రోజంతా ఉత్సాహంగా ఉండేందుకు తగిన శక్తి లభించేది దీన
ివల్లే.
బ్రేక్ఫాస్ట్గా మనం తీసుకునే ఏఏ పదార్థాలు ఎసిడిటీకి కారణమవుతాయో తెలుసుకుందాం.
పొద్దున లేవగానే కాఫీ లేదా టీ తాగే అలవాటు ఉంటే వెంటనే మానేయండి. ఇందులోని కెఫీన్ ఆమ్ల
తకు కారణమవుతుంది.
అల్పాహారంలో నిమ్మ, నారింజ, ద్రాక్ష వంటి సిట్రస్ పండ్లు తీసుకుంటే యాసిడ్ రిఫ్లక్స్ స
మస్య ఉత్పన్నమవుతుంది.
మార్నింగ్ ఖాళీ కడుపుతో పెరుగు తింటే అసిడిటీ వస్తుంది. అందుకే తర్వాత తినడమే మంచిది.
అల్పాహారంలో తీపి తినే అలవాటు అసిడిటీని సృష్టిస్తుంది. ఇందులో థియోబ్రోమిన్ ఉండటమే అం
దుక్కారణం.
బ్రేక్ఫాస్ట్లో జ్యూస్ తీసుకోవడం ప్రమాదకరం. వీటిని తాగితే వెంటనే అసిడిటీ రావచ్చు.
పై ఆహారాలకు బదులు గంజి, ఓట్స్, గుడ్లు, తాజాపండ్లు, నానబెట్టిన డ్రై ఫ్రూట్స్, పప్పు,
తృణధాన్యాలు మొదలైనవి తినండి.
Related Web Stories
టైట్ బట్టలు వేసుకుంటే జరిగేది ఇదే..
ఫ్రీజ్లో నీళ్లు తాగితే ఇన్ని సమస్యలా..
ఒంటిపై గాయాలు త్వరగా మానట్లేదా మీకీ లోపం ఉన్నట్టే..
నెయ్యి గురించి ఆయుర్వేదం చెప్పిన అసలు నిజాలు ఇవే..