వేసవిలో గుడ్లు తినాలా, వద్దా..?
ఆరోగ్య నిపుణుల సూచన ఏంటంటే..
గుడ్లను తక్కువగా తీసుకోవడం మంచిది అంటున్నారు వైద్య నిపుణులు.
గుడ్ల మోతాదూ ఎక్కువ అయితే కడుపులో వేడి పెరుగుతుంది. దీనివల్ల కొందరికి అజీర్ణం, ఆమ్లత వంటి సమస్యలు రావచ్చు.
గుడ్లు తినేటప్పుడు తగినంత నీరు తాగాలి. అవసరమైతే మజ్జిగ కూడా తీసుకోవాలి.
గుడ్లు తినేటప్పుడు తగినంత నీరు తాగాలి. అవసరమైతే మజ్జిగ కూడా తీసుకోవాలి.
వేసవిలో రోజుకు రెండు గుడ్లకంటే ఎక్కువ తినకూడదు. శరీర పరిస్థితిని బట్టి కొంతమంది ఒక్కటి మాత్రమే తినాలి.
తగిన పరిమితిలో గుడ్లు తింటే శక్తిని అందిస్తాయి. కానీ అధికంగా తింటే సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.
కిడ్నీ సమస్యలున్న వారు గుడ్లు తినే ముందు తప్పకుండా వైద్య సలహా తీసుకోవాలి.
Related Web Stories
కడుపు సమస్యలకు ఈ ఫుడ్స్ తో చెక్...
కొవ్వును కరిగించాలంటే.. ఈ మార్గాలు పాటించాల్సిందే..
అతిగా ఓట్స్ తింటున్నారా..
కీర దోసకాయ తింటున్నారా.. ఈ విషయాలు తెలుసా..