నెయ్యిలో నానబెట్టిన ఖర్జూరాలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
ఖర్జూరంలో ఫైబర్, ఐరన్, కాల్షియం, విటమిన్లు, మెగ్నీషియం పుష్కలంగా లభిస్తాయి. నెయ్యిలో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, విటమిన్లు కూడా ఉంటాయి.
ఖర్జూరాలను నెయ్యిలో వేసుకుని తింటే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఖర్జూరాన్ని నెయ్యిలో ముంచి తింటే ఐరన్ పుష్కలంగా లభిస్తుంది
హార్మోన్లను బ్యాలెన్స్ చేయాలంటే ఖర్జూరాన్ని నెయ్యిలో వేసుకుని తినాలి
నెయ్యిలో మంచిన ఖర్జూరాలను తింటే తక్షణ శక్తి వస్తుంది
ఎందుకంటే వాటిలో సహజ చక్కెర, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి.
చర్మం మెరవాలంటే రోజూ ఖర్జూరాను నెయ్యిలో నానబెట్టుకుని తినాలి.
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం..ఖర్జూరాలను నెయ్యిలో మంచి తింటే మీ ఇమ్యూనిటీ పెరుగుతుంది.
Related Web Stories
క్యాన్సర్స్ను దూరం చేయడంలో ఈ పండు ఉపయోగపడుతుంది
పండ్లు అంటే చాలా ఇష్టమా.. అయితే జాగ్రత్త
అరిటాకులో భోజనం చేయడం వల్ల లాభాలు ఇవే!
కాల్చిన అల్లం, తేనె కలిపి తీసుకుంటే కలిగే ప్రయోజనాలు తెలుసా..!