రేగు పండ్లుతో ఆ సమస్యలన్నీ ఖతం.. 

 రేగు పండులో పొటాషియం , యాంటీ ఆక్సిడెంట్ గుణాలు అధికంగా ఉన్నాయి. హానికరమైన ఫ్రీ రాడికల్స్ నుంచి శరీరాన్ని రక్షించడానికి ఇవి పనిచేస్తాయి.

 రేగు పండ్ల వలన రక్త హీనత సమస్య తగ్గుతుంది. రక్త ప్రసరణ సాఫీగా జరిగేలా చేస్తుంది. 

ఎండిన రేగు పండ్లలో కాల్షియం, పాస్పరస్ పుష్కలంగా లభిస్తాయి

ఎముకలు దృఢంగా ఉండాడనికి సహయపడుతుంది 

ఇది క్యాన్సర్ కణాలను పెరగనివ్వ కుండా క్యాన్సర్‌ను నిరోధించడానికి పనిచేస్తుంది. ముఖ్యంగా నోటి, బ్రెస్ట్ క్యాన్సర్‌ను నివారిస్తుంది.

రేగు పండ్లలో విటమిన్ కె ఉంటుంది. ఆర్థరైటిస్ సమస్యతో బాధ పడేవారికి ఎంతో మేలు చేస్తుంది. 

 విటిని రోజూ తింటే మల బద్ధకం సమస్య చాలావరకు తగ్గిపోతుంది.