వర్షాకాలంలో
రోగ నిరోధక శక్తి పెరగాలంటే..
వర్షాకాలంలో రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడం చాలా కీలకం.
వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండేందుకు రుచికరమైన, రోగనిరోధక శక్తిని పెంచే అల్పాహారం గురించి తెలుసుకుందాం..
పసుపు, అల్లంతో వోట్మీల్..
కావలసినవి: 1 కప్పు వోట్స్, 2 కప్పుల నీరు లేదా పాలు, 1 టీస్పూన్ పసుపు పొడి, 1 టీస్పూన్ తురిమిన అల్లం, తేనె లేదా మాపుల్ సిరప్.
తయారీ విధానం.. ముందుగా ఒక పాన్ తీసుకోండి. అందులో నీరు, పాలు పోసి మరిగించండి.
ఆ తరువాత ఓట్స్, సరిపడా పసుపు, తురిమిన అల్లం కలపండి.
మీడియం వేడి మీద ఉడికించాలి. అప్పుడప్పుడు దానిని కలపాలి. వోట్స్ ఉడికేంత వరకు 5 నుంచి 10 నిమిషాల వరకు పొయ్యి మీద ఉంచాలి.
ఆ తరువాత తేనె, మాపుల్ సిరప్తో మిక్స్ చేయొచ్చు. కావాలనుకుంటే డ్రైఫ్రూట్స్, పండ్లతో డిజైన్ చేయొచ్చు.
ఇప్పుడు వేడి వేడి, ఆరోగ్యకరమైన.. జింజర్, టర్మరిక్ ఓట్మీట్స్ తినొచ్చు.
దీనిని ఉదయం అల్పాహారంగా తినడం వల్ల వర్షాకాలంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
Related Web Stories
ఆ సమస్యలకు అద్భుత ఔషధం అల్లం
ఈ టిప్స్ పాటిస్తే మీ ఆరోగ్యం సేఫ్..
థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారా?.. ఇలా చేస్తే మంచి ఫలితాలు
రాత్రి పూట ఈ ఫుడ్స్ తినడం చాలా డేంజర్..