ఈ ఏడు నియమాలను పాటిస్తూ
పండ్లను తీసుకుంటే చాలు
ఆరోగ్యానికి, రోగనిరోధక శక్తిని పొందేందుకు ఢోకా ఉండదు.
పెరుగు, చీజ్ వంటి పాల ఉత్పత్తులతో పండ్లను కలిపి తీసుకోకూడదు.
పండ్లు వాటి సహజ చక్కెరలను, ఫైబర్లను సమర్థవంతంగా జీర్ణం చేసేందుకు విడి విడిగా తీసుకోవడం మంచిది.
పండ్లు త్వరగా జీర్ణమవుతాయి. భోజనం చేసిన వెంటనే తీసుకోవడం వల్ల జీర్ణక్రియ ఆలస్యం అవుతుంది.
పోషకాల శోషణ పెంచడానికి, పండ్లను భోజనానికి ముందు చిరుతిండిగా తినడం మంచిది.
సాయంత్రం ఆలస్యంగా పండ్లు తినడం వల్ల నిద్రకు భంగం కలుగుతుంది.
సాయంత్రం ఆలస్యంగా పండ్లు తినడం వల్ల నిద్రకు భంగం కలుగుతుంది.
Related Web Stories
ఈ ఇంటి చిట్కాలతో మైగ్రేన్ నుంచి రిలీఫ్ పొందొచ్చు తెలుసా..
పుచ్చకాయ తిన్న వెంటనే నీళ్లు తాగితే ఏమౌతుందో తెలుసా..?
మాంసాహారాన్ని తలదన్నే శాకాహార ఆహారాలు ఇవే..!
బెల్లం టీ గురించి మీకు తెలియని నిజాలివీ..!