షుగర్ లెవెల్స్ను సమర్థవంతంగా నియంత్రించేందుకు 10-10-10 రూల్ చాలా ఉపయోగపడుతుంది
భోజనానికి 10 నిమిషాల ముందు నీరు తాగాలి.
దీని వల్ల అతిగా ఆహారం తినే అవకాశం ఉండదు.
ఇక తిన్న తరువాత పది నిమిషాల పాటు నడవాలి.
ఈ చర్యతో ఆహారం మరింత మెరుగ్గా జీర్ణమవుతుంది. షుగర్ లెవెల్స్పై కంట్రోల్ పెరుగుతుంది
తిన్న తరువాత నడకతో ఇన్సులిన్ పనితీరు మెరుగవుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఇక ఆ రోజు ఏం తినబోతున్నామనే విషయంపై 10 నిమిషాల పాటు దృష్టి పెట్టాలి.
దీని వల్ల ఎలాంటి ఆహారం తీసుకుంటున్నామనే అవగాహ పెరుగుతుంది. ఫలితంగా ఆరోగ్యం మెరుగుపడుతుంది.
Related Web Stories
బీ-కేర్ఫుల్.. వీరు లవంగం అస్సలు తినకూడదు..!
ఆర్థరైటిస్తో బాధపడుతున్నారా.. ఇదిగో సింపుల్ చిట్కా..
పచ్చి బొప్పాయి తింటే ఈ వ్యాధులన్నీ పరార్..
ఫోన్ ఛార్జింగ్ త్వరగా అయిపోతోందా.. ఈ టిప్స్ ఫాలో అవ్వండి..