ఎండాకాలంలో మనుషులే కాదు, మనం వాడే గ్యాడ్జెట్లు కూడా హీటెక్కిపోతుంటాయి. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్లు వేసవి ఉష్ణోగ్రతలకు తోడు, అధికంగా వాడకం వల్ల త్వరగా వేడెక్కుతుంటాయి.
నేడు అంతర్జాతీయ 'పై' దినోత్సవం. దీనిపై ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ ప్రత్యేక డూడుల్ను రూపొందించింది. ఇది గణితాన్ని వివిధ సబ్జెక్టులతో మేళవించే విధంగా ప్రజల దృష్టిని ఆకర్షించేలా ఉంది.
ఇన్స్టాగ్రామ్ మెసేజ్లలో ఎండ్-టూ-ఎండ్ ఎన్క్రిప్షన్ ఫీచర్ను మే 8 నుంచి నిలిపివేస్తున్నట్టు సంస్థ ప్రకటించింది. ఈ ఫీచర్ తొలగింపుతో ప్రభావితమయ్యే చాట్స్ను యూజర్లు డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపింది.
రాష్ట్రంలో బీఆర్ఎ్సతో పొత్తు ప్రసక్తేలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావు తేల్చిచెప్పారు. ‘ఎట్టి పరిస్థితుల్లోనూ బీఆర్ఎస్తో బీజేపీ పొత్తు పెట్టుకోదు.
టెక్నాలజీ మనకు అపారమైన సమాచారం అందిస్తున్నప్పటికీ.. దానిని మనమెలా ఉపయోగిస్తున్నామనే దానిపై ప్రభావం ఉంటుంది. కృత్రిమ మేధకు తోడు మనిషి వివేచన, అనుభవంతో కూడిన ఆలోచన కలగలిసినప్పుడే సాంకేతికత సమాజానికి నిజమైన ప్రయోజనం చేకూరుతుందని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డైరెక్టర్ వివరించారు.
వన్ప్లస్ త్వరలో చైనాలో 15టీ పేరిట ఒక కొత్త మోడల్ ఫోన్ను విడుదల చేసే అవకాశం ఉందని అక్కడి మీడియాలో వార్తలు వెలువడుతున్నాయి. ఈ ఫోన్లో బ్యాటరీనే హైలైట్గా నిలుస్తుందని టెక్ వర్గాలు చెబుతున్నాయి.
బడ్జెట్ ఐఫోన్ 17ఈ మోడల్ భారత్లోనూ అందుబాటులోకి వచ్చింది. మరి ఈ ఫోన్ ప్రారంభ ధర, ఫీచర్స్ ఏంటో తెలుసుకుందాం పదండి.
వాట్సాప్ వెబ్ సర్వీసులు పనిచేయట్లేదని కొందరు నెట్టింట ఫిర్యాదు చేశారు. ఉదయం వేళ వెబ్ సర్వీసుకు కనెక్ట్కాలేక ఇబ్బంది పడ్డామని తెలిపారు.
కోలోసల్ బయోసైన్సెస్ మరోసారి వార్తలో నిలిచింది. ఈ సారి కూడా డైర్ వోల్ఫ్లకు చెందిన న్యూస్తోటే జనం ముందుకు వచ్చింది. తమ కంపెనీ తిరిగి తీసుకొచ్చిన డైర్ వోల్ప్లు మూడు గుంపుగా వేటాడుతున్నాయని ఓ ప్రకటనలో పేర్కొంది.
సాఫ్ట్వేర్ కోడ్లు రాసేస్తోంది.. పాటలు పాడేస్తోంది.. చెప్పినట్టుగా వీడియోలు సృష్టిస్తోంది.. కోరినట్టుగా ఫోటోలనూ మార్చి ఇచ్చేస్తోంది.. మన సందేహాలకు సమాధానాలూ ఇస్తోంది..