త్వరలో భారత్లో జరగనున్న ఏఐ సమ్మిట్కు సిలికాన్ వ్యాలీ అతిరథ మహారథులు అందరూ క్యూకడుతున్నారు. మరి భారత్కు టెక్ కంపెనీలు ఎందుకు ఇంత ప్రాధాన్యం ఇస్తున్నాయో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
భూమిపై కంటే అంతరిక్షంలో డేటా సెంటర్ల ఏర్పాటు సులభమని ఎలాన్ మస్క్ అభిప్రాయపడ్డారు. మరో మూడేళ్లల్లో అంతరిక్షంలో డేటా సెంటర్ల ఏర్పాటు ఊపందుకుంటుందని చెప్పారు.
బడ్జెట్ ఫ్రెండ్లీ ఐఫోన్ 17ఈని యాపిల్ ఈ నెలలోనే లాంచ్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మరి ఇందులోని ఫీచర్స్ ఏవో ఈ కథనంలో తెలుసుకుందాం.
ఏఐ ఆధారిత వాయిస్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్ అద్భుతంగా అభివృద్ధి చెందిందని ఎస్ఏపీ సంస్థ సీఈఓ క్రిస్టియన్ క్లైన్ అన్నారు. మరో రెండు మూడేళ్లల్లో కీబోర్డ్స్ కనుమరుగవుతాయని చెప్పారు.
దివంగత రుక్మాంగదరెడ్డి కవులకు పెద్ద దిక్కని కల్వకుర్తి ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి అ న్నారు.
గణపసముద్రం జలాశయం నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులు పరిహారం కోసం రోడ్డెక్కారు.
భారతదేశంలో విద్యార్థులు నిర్వహించే అతిపెద్ద హ్యాకథాన్గా గుర్తింపు పొందిన hackCBS 8.0 ముగిసింది. ఇందులో భారతీయ యువత రూపొందించిన ఏఐ పరిష్కారాల స్థాయి టెక్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
భారత పౌరుల భద్రతను దృష్టిలో పెట్టుకుని యూఐడీఐఏ కొత్త ఆధార్ యాప్ను అందుబాటులోకి తెచ్చింది. కొత్త యాప్ ద్వారా ఆధార్ నెంబర్, బయోమెట్రిక్ డేటాను షేర్ చేయకుండానే మన ఐడెంటిటీని నిర్ధారించవచ్చు.
అమెరికాకు చెందిన ఓ యువతి తన ప్రియుడితో కలిసి డిన్నర్ డేట్కు వెళ్లింది. డిన్నర్ డేట్లో చాట్జీపీటీ కారణంగా ఊహించని పరిణామం చోటుచేసుకుంది. చాట్జీపీటీ ప్రియుడి గుట్టు రట్టు చేసింది.
ఏఐ కారణంగా ఇప్పటికే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో ప్రొడక్టివిటీ పెరిగిందని, లాజిస్టిక్స్, కాల్ సెంటర్స్లో ఏఐ లోయర్ స్కిల్ రోల్స్ను రీప్లేస్ చేస్తోందని మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్గేట్స్ తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా వైట్ కాలర్ జాబ్స్ ప్రమాదంలో పడనున్నాయని ఆయన హెచ్చరించారు.