• Home » Technology

సాంకేతికం

చైనా కొత్త చిప్.. ఎన్విడియా చిప్ కంటే 478 రెట్లు వేగం

చైనా కొత్త చిప్.. ఎన్విడియా చిప్ కంటే 478 రెట్లు వేగం

మెదడుకు సంబంధించిన త్రీడీ చిత్రాలను అత్యంత వేగవంతంగా రూపొందించే కంప్యూటర్ చిప్‌ను చైనా శాస్త్రవేత్తలు తాజాగా ఆవిష్కరించారు.

ఆ ముగ్గురు గ్రేట్ సైంటిస్టులకు ఘన నివాళి.. అంతరిక్షంలోకి సూక్ష్మ విగ్రహాలు..

ఆ ముగ్గురు గ్రేట్ సైంటిస్టులకు ఘన నివాళి.. అంతరిక్షంలోకి సూక్ష్మ విగ్రహాలు..

స్కైరూట్ సంస్థ దేశానికి చెందిన ముగ్గురు గొప్ప సైంటిస్టులకు ఘన నివాళి తెలపడానికి సిద్ధమైంది. 'విక్రమ్-I' రాకెట్‌లో సర్ సీవీ రామన్, డాక్టర్ విక్రమ్ సారాభాయ్, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాంల సూక్ష్మ విగ్రహాలను అంతరిక్షంలోకి పంపనుంది.

ఆధార్‌లో ఈమెయిల్ ఐడీ అప్‌డేట్ చేసుకోవాలనుకుంటున్నారా.. ఇది మీ కోసమే..

ఆధార్‌లో ఈమెయిల్ ఐడీ అప్‌డేట్ చేసుకోవాలనుకుంటున్నారా.. ఇది మీ కోసమే..

ఆధార్‌లో ఈమెయిల్ ఐడీ అప్‌డేట్ చేసుకోవాలనుకుంటున్నారా. అయితే, ఇది మీ కోసమే. ఆధార్‌లో ఈమెయిల్ ఐడీ అప్‌డేట్ చేసుకోవాలన్నా లేదా కొత్తగా యాడ్ చేసుకోవాలన్నా ఇకపై ఆధార్ సెంటర్‌కు వెళ్లాల్సిన పని లేదు.

ఇది భారత్‌కు ముప్పుగా మారొచ్చు.. వాట్సాప్ తాజా అప్‌డేట్‌పై వ్యాపారవేత్త ఆందోళన

ఇది భారత్‌కు ముప్పుగా మారొచ్చు.. వాట్సాప్ తాజా అప్‌డేట్‌పై వ్యాపారవేత్త ఆందోళన

త్వరలో మెటా ప్రవేశపెట్టనున్న వాట్సాప్ యూజర్ నేమ్ ఫీచర్‌పై భారత్‌లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ పరిణామాలపై తాజాగా పారిశ్రామికవేత్త అంకుర్ వారికూ స్పందించారు.

ఇక, నంబర్ కనబడదు.. యూజర్ నేమ్‌తోనే వాట్సాప్‌ను ఉపయోగించొచ్చు..

ఇక, నంబర్ కనబడదు.. యూజర్ నేమ్‌తోనే వాట్సాప్‌ను ఉపయోగించొచ్చు..

ప్రపంచవ్యాప్తంగా అత్యధిక శాతం మంది ఉపయోగించే మెసేజింగ్ యాప్ 'వాట్సాప్' మరో కొత్త ఫీచర్‌ను తీసుకు వచ్చింది. వినియోగదారుల గోప్యతను మరింత బలోపేతం చేసే కొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది.

ఏఐ విఫలం.. ఫోర్డ్ కంపెనీలో మళ్లీ ఇంజనీర్ల నియామకం

ఏఐ విఫలం.. ఫోర్డ్ కంపెనీలో మళ్లీ ఇంజనీర్ల నియామకం

ఏఐతో ఆశించిన ఫలితాలు లేకపోవడంతో ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఫోర్డు మళ్లీ ఇంజనీర్లను నియమించుకుంటోంది. గతంలో ఉద్యోగాల నుంచి తీసేసిన వారిని కూడా మళ్లీ సంస్థలోకి ఆహ్వానిస్తోంది.

అటాచ్‌మెంట్‌లతో జాగ్రత్త.. వాట్సాప్ వెబ్, డెస్క్‌టాప్ యూజర్లకు హెచ్చరిక

అటాచ్‌మెంట్‌లతో జాగ్రత్త.. వాట్సాప్ వెబ్, డెస్క్‌టాప్ యూజర్లకు హెచ్చరిక

వాట్సాప్ వెబ్, డెస్క్‌టాప్ యూజర్లే టార్గెట్‌గా మాల్‌వేర్ వ్యాప్తిలో ఉందని జాతీయ సైబర్ సెక్యూరిటీ సంస్థ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ తాజాగా హెచ్చరించింది.

80 ఏళ్ల చిక్కుముడిని ‘ఏఐ’ విప్పింది!

80 ఏళ్ల చిక్కుముడిని ‘ఏఐ’ విప్పింది!

టీవల కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో ఓ చారిత్రక ఘట్టం చోటు చేసుకుంది. ఓపెన్‌ ఏఐ రూపొందించిన ఓ రీజనింగ్‌ మోడల్‌... 80 ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న ఓ గణిత సమస్యను పరిష్కరించింది.

భారత్‌లో వాట్సాప్ ప్లస్ ప్రారంభం.. నెలకు రూ.79 చెల్లిస్తే లభించే ప్రత్యేక సదుపాయాలేంటి..

భారత్‌లో వాట్సాప్ ప్లస్ ప్రారంభం.. నెలకు రూ.79 చెల్లిస్తే లభించే ప్రత్యేక సదుపాయాలేంటి..

ప్రపంచవ్యాప్తంగా అత్యధిక శాతం మంది ఉపయోగించే మెసేజింగ్ సర్వీస్ యాప్ 'వాట్సాప్'. తాజాగా వాట్సాప్ వినియోగదారుల కోసం మెటా సంస్థ 'వాట్సాప్ ప్లస్' పేరుతో పెయిడ్ సర్వీసెస్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఏఐని ఎలా వాడాలో తెలియకపోతే లేఆఫ్స్ ముప్పు అధికం!

ఏఐని ఎలా వాడాలో తెలియకపోతే లేఆఫ్స్ ముప్పు అధికం!

ఏఐ అక్షరాస్యత లేని వారికి లేఆఫ్స్ రిస్క్ ఎక్కువని గ్యాలప్ సంస్థ పేర్కొంది. టెక్ రంగంలో ఈ ముప్పు మరింత అధికమని వెల్లడించింది.



తాజా వార్తలు

మరిన్ని చదవండి