• Home » Technology

సాంకేతికం

ఏఐకు శిక్షణ.. గంటకు రూ.250.. భారతీయులకు కొత్త ఉపాధి

ఏఐకు శిక్షణ.. గంటకు రూ.250.. భారతీయులకు కొత్త ఉపాధి

రోబోలకు శిక్షణ ఇచ్చేందుకు అవసరమైన డేటా సేకరణ కార్యక్రమాలతో వేల మంది భారతీయులు ఉపాధి పొందుతున్నారు. దుస్తులు మడతపెట్టడం, కాఫీ తయారు చేయడం వంటి పనులను కెమెరాతో రికార్డు చేసి షేర్ చేసేందుకు గంటకు రూ.250ల చొప్పున సంపాదిస్తున్నారు.

స్మార్ట్‌ఫోన్ ప్రియులకు బిగ్ షాక్.. రానున్న రోజుల్లో భారీగా పెరగనున్న మొబైల్స్ ధరలు!

స్మార్ట్‌ఫోన్ ప్రియులకు బిగ్ షాక్.. రానున్న రోజుల్లో భారీగా పెరగనున్న మొబైల్స్ ధరలు!

త్వరలో కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీ జేబుకు కాస్త ఎక్కువ చిల్లు పడక తప్పదు. రాబోయే రోజుల్లో స్మార్ట్‌ఫోన్‌ల ధరలు భారీగా పెరిగే అవకాశముందని ప్రముఖ మొబైల్ ఫోన్స్ కంపెనీ 'నథింగ్' సీఈఓ కార్ల్ పీ హెచ్చరించారు.

భవిష్యత్తులో డబ్బుకు విలువ.. మనుషులకు పని ఉండదు: మస్క్

భవిష్యత్తులో డబ్బుకు విలువ.. మనుషులకు పని ఉండదు: మస్క్

భవిష్యత్తులో డబ్బుకు విలువ, మనిషికి పని ఉండవని టెక్ ఆంత్రప్రెన్యూర్ ఎలాన్ మస్క్ అన్నారు. ఏఐ, రోబోల రాకతో కొరత అనేదే లేకుండా పోతుందని చెప్పారు.

ఢిల్లీ డేటా సెంటర్‌లో అగ్నిప్రమాదం.. గూగుల్ క్లౌడ్ సేవలకు అంతరాయం..

ఢిల్లీ డేటా సెంటర్‌లో అగ్నిప్రమాదం.. గూగుల్ క్లౌడ్ సేవలకు అంతరాయం..

బుధవారం దేశంలోని పలుచోట్ల గూగుల్ క్లౌడ్ వినియోగదారులు నెట్‌వర్క్ సమస్యలను ఎదుర్కొన్నారు. ఢిల్లీలోని ఒక థర్డ్ పార్టీ డేటా సెంటర్‌లో అగ్నిప్రమాదం సంభవించడంతో గూగుల్ క్లౌడ్ సేవలపై ప్రభావం పడింది.

యాపిల్ ఐఓఎస్ 27లో అదిరిపోయే ఫీచర్లు.. ఏయే ఫోన్లకు అందుబాటులోకి వస్తుందంటే..

యాపిల్ ఐఓఎస్ 27లో అదిరిపోయే ఫీచర్లు.. ఏయే ఫోన్లకు అందుబాటులోకి వస్తుందంటే..

ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ తన వార్షిక డెవలపర్స్ సదస్సు డబ్ల్యూడబ్ల్యూడీసీ-2026 (WWDC 2026)లో ఐఓఎస్ 27 (iOS 27)ను అధికారికంగా ప్రకటించింది.

గ్రామసభలతో ప్రజా సమస్యల పరిష్కారం

గ్రామసభలతో ప్రజా సమస్యల పరిష్కారం

గ్రామ సభలతో ప్రజా సమస్యలు పరిష్కారమవుతాయని కలెక్టర్‌ చిత్రా మిశ్రా అన్నారు. కొత్తపల్లి మండలంలోని బద్దిపల్లి గ్రామంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రామసభ శనివారం నిర్వహించారు.

అప్పటి వరకూ ఏఐ జోలికెళ్లొద్దు.. స్టూడెంట్స్‌కు శ్రీధర్ వెంబు వార్నింగ్

అప్పటి వరకూ ఏఐ జోలికెళ్లొద్దు.. స్టూడెంట్స్‌కు శ్రీధర్ వెంబు వార్నింగ్

మౌలిక అంశాలపై పట్టు సాధించే వరకూ విద్యార్థులు ఏఐ వినియోగించకపోవడమే మంచిదని జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు అన్నారు. ఏఐ వినియోగించే విద్యార్థుల మేధో సామర్థ్యాలు తగ్గుతాయని హెచ్చరించారు.

ఏఐతో టెకీలకు జాబ్స్ పెరుగుతున్నాయ్: ఎన్‌విడియా సీఈఓ

ఏఐతో టెకీలకు జాబ్స్ పెరుగుతున్నాయ్: ఎన్‌విడియా సీఈఓ

ఏఐ సాంకేతికతతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు తగ్గుతున్నాయన్న వాదనను ప్రముఖ చిప్ తయారీ సంస్థ ఎన్‌విడియా సీఈఓ జెన్సెన్ హువాంగ్ తోసిపుచ్చారు.

ఏఐతో తగ్గే ఉద్యోగావకాశాలు.. భారతీయ యువత అభిప్రాయం ఇదే

ఏఐతో తగ్గే ఉద్యోగావకాశాలు.. భారతీయ యువత అభిప్రాయం ఇదే

ఏఐపై యూనివర్సిటీ విద్యార్థులు, పట్టభద్రుల అభిప్రాయం ఏంటో తెలుసుకునేందుకు సీఎఫ్ఏ ఇన్‌స్టిట్యూట్ తాజాగా ఒక సర్వే నిర్వహించింది. ఇందులో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.

కొత్త ల్యాప్‌టాప్ కొనాలనుకుంటున్నారా? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి

కొత్త ల్యాప్‌టాప్ కొనాలనుకుంటున్నారా? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి

కొత్త ల్యాప్‌టాప్ కొనేటప్పుడు ఏది తీసుకోవాలో స్పష్టంగా తెలియకపోతే తప్పు ఎంపిక చేసే అవకాశం ఉంటుంది. అందుకే కొనుగోలు చేసే ముందు ల్యాప్‌టాప్ స్పెసిఫికేషన్స్, బడ్జెట్, బ్రాండ్ గురించి కొంత అవగాహన ఉండటం చాలా ముఖ్యం.



తాజా వార్తలు

మరిన్ని చదవండి