• Home » Technology

సాంకేతికం

వన్‌ప్లస్ నుంచి త్వరలో మరో ఫోన్! ఫీచర్స్ ఇవే

వన్‌ప్లస్ నుంచి త్వరలో మరో ఫోన్! ఫీచర్స్ ఇవే

వన్‌ప్లస్ త్వరలో చైనాలో 15టీ పేరిట ఒక కొత్త మోడల్ ఫోన్‌ను విడుదల చేసే అవకాశం ఉందని అక్కడి మీడియాలో వార్తలు వెలువడుతున్నాయి. ఈ ఫోన్‌లో బ్యాటరీనే హైలైట్‌గా నిలుస్తుందని టెక్ వర్గాలు చెబుతున్నాయి.

బడ్జెట్ ఐఫోన్‌ను రిలీజ్ చేసిన యాపిల్

బడ్జెట్ ఐఫోన్‌ను రిలీజ్ చేసిన యాపిల్

బడ్జెట్ ఐఫోన్ 17ఈ మోడల్ భారత్‌లోనూ అందుబాటులోకి వచ్చింది. మరి ఈ ఫోన్ ప్రారంభ ధర, ఫీచర్స్ ఏంటో తెలుసుకుందాం పదండి.

వాట్సాప్ వెబ్ సర్వీస్ డౌన్.. యూజర్ల ఫిర్యాదులు

వాట్సాప్ వెబ్ సర్వీస్ డౌన్.. యూజర్ల ఫిర్యాదులు

వాట్సాప్ వెబ్ సర్వీసులు పనిచేయట్లేదని కొందరు నెట్టింట ఫిర్యాదు చేశారు. ఉదయం వేళ వెబ్ సర్వీసుకు కనెక్ట్‌కాలేక ఇబ్బంది పడ్డామని తెలిపారు.

12 వేల ఏళ్ల తర్వాత మళ్లీ గుంపుగా వేటాడుతున్న డైర్ వోల్ఫ్‌లు

12 వేల ఏళ్ల తర్వాత మళ్లీ గుంపుగా వేటాడుతున్న డైర్ వోల్ఫ్‌లు

కోలోసల్ బయోసైన్సెస్ మరోసారి వార్తలో నిలిచింది. ఈ సారి కూడా డైర్ వోల్ఫ్‌లకు చెందిన న్యూస్‌‌తోటే జనం ముందుకు వచ్చింది. తమ కంపెనీ తిరిగి తీసుకొచ్చిన డైర్ వోల్ప్‌లు మూడు గుంపుగా వేటాడుతున్నాయని ఓ ప్రకటనలో పేర్కొంది.

ఏఐ యుగంపనిలేని ప్రపంచం!

ఏఐ యుగంపనిలేని ప్రపంచం!

సాఫ్ట్‌వేర్‌ కోడ్‌లు రాసేస్తోంది.. పాటలు పాడేస్తోంది.. చెప్పినట్టుగా వీడియోలు సృష్టిస్తోంది.. కోరినట్టుగా ఫోటోలనూ మార్చి ఇచ్చేస్తోంది.. మన సందేహాలకు సమాధానాలూ ఇస్తోంది..

మేధో కార్మికుల్లో అసంతృప్తి రేగితే.. నందన్ నీలేకని హెచ్చరిక

మేధో కార్మికుల్లో అసంతృప్తి రేగితే.. నందన్ నీలేకని హెచ్చరిక

మేధో కార్మికుల్లో తమ ఉపాధిపై అభద్రత పెరిగితే కృత్రిమ మేధపై వ్యతిరేకత తీవ్రమయ్యే అవకాశం ఉందని ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకుడు నందన్ నీలేకని హెచ్చరించారు. బాధ్యతాయుత ఏఐ వినియోగంపై దృష్టి పెట్టాలని పేర్కొన్నారు.

వామ్మో! చైనా రోబోలు.. మనుషుల్నే మించిపోయాయిగా..

వామ్మో! చైనా రోబోలు.. మనుషుల్నే మించిపోయాయిగా..

చైనా స్టార్టప్ సంస్థల రోబో ప్రదర్శన ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతోంది. రోబోలు చేసిన డ్యాన్స్, మార్షియల్ ఆర్ట్స్ విన్యాసాలు చూసి జనాలు అబ్బురపడుతున్నారు.

మరో ఐదేళ్లల్లో భారతీయ ఐటీ, బీపీఓ సేవలు కనుమరుగు:  బిలియనీర్ వినోద్ ఖోస్లా

మరో ఐదేళ్లల్లో భారతీయ ఐటీ, బీపీఓ సేవలు కనుమరుగు: బిలియనీర్ వినోద్ ఖోస్లా

వచ్చే ఐదేళ్లల్లో భారత ఐటీ, బీపీఓ రంగాలు పూర్తిగా కనుమరుగయ్యే అవకాశం ఉందని టెక్ ఆంత్రప్రెన్యూర్ వినోద్ ఖోస్లా అన్నారు. ఉద్యోగాల లభ్యతపై పెను ప్రభావం పడే అవకాశం ఉందని హెచ్చరించారు.

టెక్ సంస్థలది ఈస్ట్ ఇండియా కంపెనీ రేంజ్! శ్రీధర్ వెంబు పోస్టు వైరల్

టెక్ సంస్థలది ఈస్ట్ ఇండియా కంపెనీ రేంజ్! శ్రీధర్ వెంబు పోస్టు వైరల్

అంతర్జాతీయ బిగ్ టెక్ సంస్థల ఆర్థికశక్తి అసామాన్యమైనదని జోహో కార్పొరేషన్ వ్యవస్థాపకులు శ్రీధర్ వెంబు వ్యాఖ్యానించారు. వాటి రేంజ్ అర్థం కావాలంటే ఒకప్పటి ఈస్ట్ ఇండియా కంపెనీని గుర్తు చేసుకోవాలని అన్నారు.

మరో ఏడాదిలో చాలా వరకూ వైట్ కాలర్ జాబ్స్ ఖతం: మైక్రోసాఫ్ట్ ఏఐ విభాగం చీఫ్

మరో ఏడాదిలో చాలా వరకూ వైట్ కాలర్ జాబ్స్ ఖతం: మైక్రోసాఫ్ట్ ఏఐ విభాగం చీఫ్

మరో ఏడాదిలో చాలా వరకూ వైట్ కాలర్ జాబ్స్ కనుమరుగవుతాయని మైక్రోసాఫ్ట్ ఏఐ విభాగం చీఫ్ సులేమాన్ తెలిపారు. రాబోయే రోజుల్లో పనివిధానం భారీ మార్పులకు లోనవుతుందని చెప్పారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి