ఏఐ చెప్పిందల్లా నిజమని భావించొద్దని ఆల్ఫబెట్ సంస్థ సీఈఓ సుందర్ పిచాయ్ హెచ్చరించారు. అత్యాధునిక ఏఐ సాంకేతికత కూడా ప్రస్తుతం తప్పులు చేసే అవకాశం ఉందని అన్నారు.
అంతరిక్షం అంటే అదో అద్భుతం. అలాంటి అద్భుతమైన ప్రపంచంలోకి వెళ్లిన ఓ వ్యోమగామి.. అక్కడి నుంచి ఓ వీడియోను తీశారు. దాన్ని సోషల్ మీడియాలో పంచుకోగా అది ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇంతకీ అందులో ఆ వ్యోమగామి ఏం కవర్ చేశారు? వాటి సంగతులేంటి? దానిపై నెటిజన్ల స్పందన ఎలా ఉందో.. ఆ వివరాలు మీకోసం...
ఉద్యోగంతో పాటు ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎంతో అవసరమని, చిన్న వైద్యమైనా ఖర్చు ఎక్కువగా ఉంటుందని, అది కుటుంబాలకు అదనపు భారంగా మారుతోందని ఎస్పీ జానకి అన్నారు.
భారతీయ ఉద్యోగులు ఏఐ సాధనాలను విశ్వసనీయ వర్క్ పార్ట్నర్లుగా చూస్తున్నారని ఓ సర్వేలో తేలింది. ఏకంగా 71 శాతం మంది భారతీయ వర్కర్లు ప్రస్తుతం తమ విధినిర్వహణలో భాగంగా ఏఐని వినియోగిస్తున్నారు.
విండోస్ ఏజెంటిక్ ఓఎస్ వస్తోందంటూ సంస్థ చీఫ్ చేసిన ప్రకటనపై జనాలు మండిపడుతున్నారు. ఓఎస్లోని మౌలిక సమస్యలను ముందు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు.
టాప్ 100 యాప్స్ జాబితాలో అరట్టై యాప్కు చోటుదక్కకపోవడంపై జోహో కార్పొరేషన్ సంస్థ వ్యవస్థాపకులు శ్రీధర్ వెంబు తాజాగా స్పందించారు. ఇది సర్వసాధారణమైన పరిణామమేనని అన్నారు. దీర్ఘకాలిక వ్యూహాలతో ముందుకెళుతున్న తాము స్వల్పకాలిక మార్పులపై పెద్దగా ఆందోళన చెందమని అన్నారు.
మల్టీ టాస్కింగ్ చేసే వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని మైక్రోసాఫ్ట్ కంపెనీ విండోస్ 11లో అద్భుతమైన ‘స్నాప్ లేఅవుట్స్’ ఫీచర్ను యాడ్ చేసింది. మల్టీ టాస్కింగ్ చేసే వారికి స్నాప్ లేవుట్ ఎంతగానో ఉపయోగపడుతుంది. విండోస్ 11లో ఈ ఫీచర్ ఇన్ బుల్ట్ ఉంటుంది.
ఏఐ నేస్తాలతో అప్రమత్తంగా ఉండాలని పర్ప్లెక్సిటీ ఏఐ సంస్థ సీఈఓ అరవింద్ శ్రీనివాస్ హెచ్చరించారు. ఇలాంటి బంధాలతో మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని హెచ్చరించారు.
సెల్ ఫోన్కు అడిక్ట్ అయిన వ్యక్తి 2025లో ఎలా ఉంటాడో ఏఐ ఓ ఇమేజ్ తయారు చేసింది. ఆ ఇమేజ్లో మనిషికి శారీరకంగా ఏఏ సమస్యలు వచ్చే అవకాశం ఉందో అద్భుతంగా చూపించింది.
ఇతర మేసేజింగ్ యాప్లకు నేరుగా సందేశాలు పంపించే కొత్త ఫీచర్ను వాట్సాప్ ఐరోపాలో పరీక్షిస్తోంది. ఈ ఫీచర్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే మేసేజింగ్ యాప్స్ విషయంలో కూడా యూపీఐ తరువాత క్రాస్ ప్లాట్ఫామ్ సౌలభ్యం దక్కుతుంది.