ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ కొత్త నిబంధనలను అమలు చేయనుందా? ఇకపై వాట్సాప్ను వినియోగించాలంటే నిర్ణీత వయసు కలిగి ఉండాలా?
ఏఐ వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఐటీ రంగంలో ఉద్యోగాల కల్పన తగ్గిపోతోందని జోహో కార్పొరేషన్ వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు తెలిపారు. భారత్ ఆర్థికరంగానికి ఇదే అతిపెద్ద సవాలని అన్నారు.
మొబైల్ రీఛార్జ్ చేసే సమయంలో పొరపాటున వేరే నంబర్కు రీఛార్జ్ చేశారా? ఇక ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కొన్ని సందర్భాల్లో వెంటనే చర్యలు తీసుకుంటే రీఛార్జ్ మొత్తాన్ని తిరిగి పొందే అవకాశం ఉంటుంది.
మానవాళి ఇంధన అవసరాలు తీర్చే అపార శక్తి నీటిలో దాగి ఉందని ప్రముఖ భారత సంతతి శాస్త్రవేత్త యోగేంద్ర నారాయణ శ్రీవాత్సవ చెబుతున్నారు. ఇందుకు సంబంధించి 100 ఏళ్ల నాటి మిస్టరీని ఛేదించానని కూడా అంటున్నారు. మరి ఈ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.
ఏఐ రంగంలో చైనా అమెరికాకు మరో సవాలు విసిరింది. చైనాకు చెందిన స్టార్టప్ సంస్థ మూన్షాట్ ఏఐ మరో భారీ ఏఐ మోడల్ను ఆవిష్కరించింది.
వాట్సాప్ అకౌంట్ సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా ఉండేందుకు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే..
భారత అంతరిక్ష రంగంలో సరికొత్త అధ్యాయం ప్రారంభమైంది. హైదరాబాద్కు చెందిన ప్రముఖ ప్రైవేట్ స్పేస్టెక్ స్టార్టప్ 'స్కైరూట్ ఏరోస్పేస్' రూపొందించిన 'విక్రమ్-1' రాకెట్ ప్రయోగం విజయవంతమైంది.
ఐఫోన్ యూజర్లు ఫోన్ కాల్ సమయంలో వివిధ రకాల మైక్రోఫోన్ ప్రాసెసింగ్ మోడ్స్ను మరింత సులభంగా ఎంచుకునేందుకు వాట్సాప్ ఒక షార్ట్కట్ను ప్రవేశపెట్టినట్టు తెలుస్తోంది.
తీవ్ర విమర్శలు రావడంతో ఇన్స్టాగ్రామ్లో ఇటీవల ప్రవేశపెట్టిన వివాదాస్పద ఏఐ ఫీచర్ను మెటా తొలగించింది. పబ్లిక్ ఇన్స్టాగ్రామ్ ఖాతాల్లోని ఫొటోలను ఆధారంగా చేసుకుని ఏఐ సాయంతో కొత్త చిత్రాలను రూపొందించే ఫీచర్ను ఇటీవల మెటా విడుదల చేసింది.
అపరకుబేరుడు ఎలాన్ మస్క్కు చెందిన స్పేస్ఎక్స్ఏఐ సంస్థ తాజాగా గ్రోక్ 4.5 పేరిట సరికొత్త ఏఐ మోడల్ను లాంచ్ చేసింది.