• Home » YSRCP

YSRCP

వైసీపీ కుట్రలపై అప్రమత్తంగా ఉండాలి.. అసెంబ్లీ సభ్యులకు పవన్ కల్యాణ్ దిశానిర్దేశం

వైసీపీ కుట్రలపై అప్రమత్తంగా ఉండాలి.. అసెంబ్లీ సభ్యులకు పవన్ కల్యాణ్ దిశానిర్దేశం

హిందూ మతాన్ని వైసీపీ రాజకీయంగా వాడుకోవాలని చూస్తోందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆరోపించారు. దక్షిణ భారతదేశంలో ప్రతి ఒక్కరూ మతాన్ని గౌరవిస్తారని తెలిపారు.

ఏపీ అసెంబ్లీలో వైసీపీ వాకౌట్.. 11 నిమిషాల్లోనే మాజీ సీఎం జగన్ బయటకు..

ఏపీ అసెంబ్లీలో వైసీపీ వాకౌట్.. 11 నిమిషాల్లోనే మాజీ సీఎం జగన్ బయటకు..

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు బుధవారం ఉదయం 10:00 గంటలకు ప్రారంభమయ్యాయి. సభ ఆరంభమైన కాసేపటికే వైసీపీ సభ్యులు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు.

హ్యూమన్ ట్రాఫికింగ్‌పై  అమెరికాలో స్టింగ్ ఆపరేషన్.. పట్టుబడిన వైసీపీ కార్యకర్త.!

హ్యూమన్ ట్రాఫికింగ్‌పై అమెరికాలో స్టింగ్ ఆపరేషన్.. పట్టుబడిన వైసీపీ కార్యకర్త.!

అమెరికాలో మానవ అక్రమ రవాణా (హ్యూమన్ ట్రాఫికింగ్)ను అరికట్టేందుకు పోలీసులు కఠిన చర్యలు చేపడుతున్నారు. ఈ క్రమంలో జార్జియా రాష్ట్రంలోని అట్లాంటా నగర పరిసర ప్రాంతాల్లో నిర్వహించిన భారీ అండర్‌కవర్ ఆపరేషన్‌లో ఒక తెలుగు వ్యక్తితో సహా మొత్తం ఎనిమిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన స్థానికంగానే కాకుండా అమెరికాలో నివసిస్తున్న తెలుగు సమాజంలో కూడా తీవ్ర చర్చకు దారితీసింది..

లవ్ జిహాద్ టైపులో.. లడ్డూ జిహాద్ జరిగిందేమో.. శ్రీనివాసానంద సరస్వతి సంచలన వ్యాఖ్యలు

లవ్ జిహాద్ టైపులో.. లడ్డూ జిహాద్ జరిగిందేమో.. శ్రీనివాసానంద సరస్వతి సంచలన వ్యాఖ్యలు

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు స్వామి శ్రీనివాసానంద సరస్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ హయాంలో లడ్డూని కల్తీ చేశారని ధ్వజమెత్తారు..

అంబటి రాంబాబుకు బిగ్ షాక్.. పీటీ వారెంట్ జారీ

అంబటి రాంబాబుకు బిగ్ షాక్.. పీటీ వారెంట్ జారీ

మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత అంబటి రాంబాబుకు పోలీసులు పీటీ వారెంట్ దాఖలు చేశారు. మెడికల్ కాలేజీల పీపీపీ మోడల్‌ని వ్యతిరేకిస్తూ ఆందోళనలో బారికేడ్లు తోసుకుని వెళ్లిన ఘటనపై గతంలోనే అంబటి రాంబాబుపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.

ఇబ్రహీంపట్నంలో జగన్ అభిమానుల హల్‌చల్

ఇబ్రహీంపట్నంలో జగన్ అభిమానుల హల్‌చల్

వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటన నేపథ్యంలో ఇబ్రహీంపట్నంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జగన్ అభిమానులను నిలువరించేందుకు పోలీసులు చేస్తున్న ప్రయత్నాలు పూర్తిగా విఫలమయ్యాయి.

జగన్ పరామర్శ యాత్ర.. ఇద్దరి బలి..

జగన్ పరామర్శ యాత్ర.. ఇద్దరి బలి..

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరామర్శ పేరుతో ఇద్దరి ప్రాణాలను బలి తీసుకున్నారు. మొన్న అంబటి రాంబాబు ఇంటికి వెళ్లి వారి కుటుంబసభ్యులను పరామర్శించిన జగన్.. ఇప్పుడు జోగి రమేశ్ ని పరామర్శించేందుకు విజయవాడ ఇబ్రహీంపట్నానికి చేరుకున్నారు.

మా ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోం.. జగన్‌పై మంత్రి డీబీవీ స్వామి ధ్వజం

మా ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోం.. జగన్‌పై మంత్రి డీబీవీ స్వామి ధ్వజం

వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ విజయవాడ పర్యటనపై కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం పర్యటనకు తాము ఎప్పుడు ఆటంకం కలిగించమని ఆయన స్పష్టం చేశారు.

భోలే బాబా ద్వారా నెయ్యి సరఫరా.. శ్రీశైలం ట్రస్ట్ బోర్డు సభ్యుల సంచలన ఆరోపణలు

భోలే బాబా ద్వారా నెయ్యి సరఫరా.. శ్రీశైలం ట్రస్ట్ బోర్డు సభ్యుల సంచలన ఆరోపణలు

ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం దేవస్థానంలో నెయ్యి కల్తీ వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ పరిణామాలపై ప్రస్తుత దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులు ఆళ్ల అనీల్, దేవకి వెంకటేశ్వర్లు తీవ్రమైన ఆరోపణలు చేస్తూ సిట్ విచారణకు డిమాండ్ చేశారు.

సిట్‌ రిపోర్ట్‌లో జంతువుల కొవ్వు ఉందని స్పష్టంగా ఉంది: పవన్‌

సిట్‌ రిపోర్ట్‌లో జంతువుల కొవ్వు ఉందని స్పష్టంగా ఉంది: పవన్‌

తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ విషయంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సున్నిత అంశంపై చాలా ఆలోచించి మాట్లాడాలని తెలిపారు. ఎన్డీడీబీ రిపోర్ట్‌ సీఎం చంద్రబాబు తమకు చదివి వినిపించారని ప్రస్తావించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి