Home » YS Vijayamma
2024 ఎన్నికల వేళ ముఖ్యమంత్రి వైయస్ జగన్... 2019 ఎన్నికల ముందు ప్రతిపక్షనేతగా నాటి ఘటనలనే ఫాలో అవుతున్నారా? అంటే అవుననే ఓ చర్చ అయితే రాజకీయ వర్గాల్లో వైరల్ అవుతోంది. ఏఫ్రిల్ 13వ తేదీ రాత్రి విజయవాడలోని సింగ్ నగర్లో వైయస్ జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనపై ఆగంతకులు రెండు రాళ్లు వేశారు.
కడప జిల్లా అంటే వైయస్ ఫ్యామిలీ.. వైయస్ ఫ్యామిలీ అంటే కడప జిల్లా. అలాంటి జిల్లాలో రాజకీయం ప్రస్తుతం కొత్త పుంతలు తొక్కుతోంది. ఇప్పటికే పీసీసీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల.. కడప ఎంపీగా బరిలో దిగారు. దీంతో ప్రచారంలో ఆమె బాణంలా దూసుకు పోతున్నారు.
వైఎస్ విజయలక్ష్మి అమెరికా వెళ్లిపోయారు. మనసు కూతురు షర్మిల వైపే లాగుతున్నా... కుమారుడు జగన్ ఒత్తిడి భరించలేక...
కరవమంటే కప్పకు కోపం... విడమంటే పాముకు కోపం అన్న చందంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ ప్రస్తుత పరిస్థితి ఉందనే ఓ చర్చ అయితే రాజకీయ వర్గాల్లో వైరల్ అవుతోంది. అందుకే ఆమె విదేశాలకు వెళ్లిపోయారని సదరు సర్కిల్లో చర్చ సైతం వాడి వేడిగా నడుస్తోంది.
YS Vijayamma: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి సతీమణి విజయమ్మ ఎవరి వైపు..? కొడుకు జగన్ వైపా, కూతురు షర్మిల వైపా, లేదంటే వివేకాను చంపిన అవినాశ్రెడ్డి వైపా..?..
ఇడుపులపాయలో దివంగత ముఖ్యమంత్రి, తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. ప్రత్యేక ప్రార్ధనల్లో తల్లి వైఎస్ విజయమ్మ...పలువురు ఎంపీలు, ఎమ్మేల్యేలు పాల్గొన్నారు. చాంతాడంత లిస్ట్ చెప్పి.. అవి చేయకుంటే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగబోనంటూ ఉత్తరకుమార ప్రగల్భాలు పలికి ఫైనల్గా నేడు బస్సు యాత్ర పేరిట ఓట్ల వేటకు జగన్ బయలుదేరారు.
చెల్లి షర్మిల కొట్టిన దెబ్బకు జగన్కు దిమ్మ తిరిగి అమ్మ గుర్తొచ్చింది. అన్యధా శరణం నాస్తి.. నువ్వే దిక్కంటూ శరణుజొచ్చేలా చేసింది. జనం ఈసడించుకుంటున్నా,
Telangana: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి లోటస్ పాండ్కు చేరుకున్నారు. దాదాపు రెండేళ్ల తర్వాత జగన్ లోటస్ పాండ్కు వచ్చారు. ప్రస్తుతం లోటస్ పాండ్ తల్లి విజయమ్మ ఉన్నారు. ఈ సందర్భంగా తల్లి విజయమ్మతో జగన్ భేటీ అయ్యారు.
ఒంగోలులో ప్రముఖ సిద్ధాంతి అద్దేపల్లి హనుమంతరావు( Siddhanti Addepalli Hanumantha Rao)ని శుక్రవారం నాడు వైఎస్.విజయలక్ష్మి(YS Vijayalakshmi) కలిశారు.
వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ రెడ్డి తల్లి వైఎస్ విజయలక్ష్మికి (YS Vijayalakshmi) పెను ప్రమాదం తప్పింది. శుక్రవారం నాడు హైదరాబాద్ నుంచి ఒంగోలు బయల్దేరిన వెళ్లగా.. మార్గమధ్యంలోని సంతమంగలూరు వద్ద ఆమె ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది...