• Home » YS Sunitha Reddy

YS Sunitha Reddy

AP Politics: జగన్‌కు ఏమని చెప్పావ్‌ అవినాశ్‌?

AP Politics: జగన్‌కు ఏమని చెప్పావ్‌ అవినాశ్‌?

‘‘మీ ఫోన్‌ తీసుకెళ్లి సీబీఐకి ఇవ్వండి. కడిగిన ముత్యంలా బయటకు వస్తారు కదా. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ కుమార్తె కవిత తన ఫోన్లను దర్యాప్తు సంస్థకు అప్పగించారు. మీ ఫోన్‌ ఇచ్చేదానికి ఏమైంది?’’ అని మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు, కడప ఎంపీ అవినాశ్‌రెడ్డిని

YS Sunitha Reddy: వైఎస్ అవినాశ్ రెడ్డి ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన వైఎస్ సునీతా రెడ్డి

YS Sunitha Reddy: వైఎస్ అవినాశ్ రెడ్డి ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన వైఎస్ సునీతా రెడ్డి

వైఎస్సార్‌సీపీ కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ అవినాశ్ రెడ్డిపై దివంగత నేత వైఎస్ వివేకానంద కూతురు వైఎస్ సునీత మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. తన రాజకీయ ఆకాంక్షలు, రాజకీయ లక్ష్యాలు లేవని ఆమె స్పష్టం చేశారు. తనకు ఈర్ష్య, ధ్వేషం ఉందనడం సరికాదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ అసలు నాకు అవినాశే పరిచయం లేనప్పుడు ధ్వేషం ఎక్కడి నుంచి వస్తుందో నాకు తెలియదు. ఇక అధికారం అనేది నాకు కొత్త కాదు. ఈ ఫ్యామిలీలో పుట్టినప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను’’ అని అన్నారు.

Sunitha Reddy: తండ్రి హత్యోదంతాన్ని వివరిస్తూ భావోద్వేగానికి గురైన సునీతా రెడ్డి

Sunitha Reddy: తండ్రి హత్యోదంతాన్ని వివరిస్తూ భావోద్వేగానికి గురైన సునీతా రెడ్డి

తండ్రి వైఎస్ వివేకా హత్యోదంతాన్ని వివరిస్తూ సునీతా రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. గతంలో తాను ఒంటరినని.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు తనకు మద్దతుగా నిలుస్తున్నాయన్నారు. షర్మిలకు ఎంపీ సీటు ఇవ్వాలని వివేకా అడిగారన్నారు. వివేకా పేరును ఓటరు జాబితా నుంచి అప్పట్లో తీసివేశారన్నారు. మొదటి ఛార్జిషీట్‌లో సీబీఐ నలుగురి పేర్లు పెట్టిందని సునీత తెలిపారు.

కొంగుచాపి అడుగుతున్నాం న్యాయం చేయండి

కొంగుచాపి అడుగుతున్నాం న్యాయం చేయండి

‘‘కొంగు చాపి అడుగుతున్నాం, మీ ఆడబిడ్డలం అడుగుతున్నాం.. మాకు న్యాయం చేయండి...

AP Politics: వైఎస్ షర్మిల, సునీతలపై దస్తగిరి ఫైర్.. ఫిర్యాదు

AP Politics: వైఎస్ షర్మిల, సునీతలపై దస్తగిరి ఫైర్.. ఫిర్యాదు

మాజీ మంత్రి వివేకానందారెడ్డి హత్య కేసుకు సంబంధించి జై భీమ్ పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థి దస్తగిరి (Dastagiri) కీలక వ్యాఖ్యలు చేశారు. వివేకా హత్యను రాజకీయ ప్రయోజనాల కోసం తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party), కాంగ్రెస్ చీఫ్ షర్మిల (YS Sharmila), వివేకా కూతురు సునీతారెడ్డి వాడుకుంటున్నారని సోమవారం నాడు ఎలక్షన్ కమిషన్‌ (Election Commission)కి దస్తగిరి ఫిర్యాదు చేశారు.

Viveka Case: వివేకా హత్య కేసులో సుప్రీంకోర్టులో కీలక పరిణామం

Viveka Case: వివేకా హత్య కేసులో సుప్రీంకోర్టులో కీలక పరిణామం

మాజీ మంత్రి, ఏపీ సీఎం జగన్ చిన్నాన్న వైఎస్ వివేకా హత్య కేసులో సుప్రీంకోర్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. శివశంకర్ రెడ్డి బెయిల్ రద్దుపై సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ జులై 22వ తేదీకి వాయిదా వేసింది. శివశంకర్ రెడ్డికి ఇటీవల తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.

YS Sunita Reddy:  వివేకా హత్య కేసులో సంచలన విషయాలు బయట పెట్టిన సునీతారెడ్డి

YS Sunita Reddy: వివేకా హత్య కేసులో సంచలన విషయాలు బయట పెట్టిన సునీతారెడ్డి

మాజీమంత్రి వైఎస్ వివేకానందారెడ్డి హత్య కేసులో సంచలన విషయాలను ఆయన కూతురు వైఎస్ సునీతారెడ్డి (YS Sunita Reddy) బయటపెట్టారు. పక్కా స్కెచ్ వేసి తన నాన్నను హత్య చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం నాడు కడపలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. వివేకాను సీఎం జగన్ పక్కన పెట్టాలని చూశారని.. అయినా ప్రజాసేవలో ఉన్నారని చెప్పారు. వారి అరాచకాలకు అడ్డువస్తున్నారనే అక్కసుతో హత్య చేయించారని ధ్వజమెత్తారు. వైఎస్ షర్మిలను ఎంపీగా చూడాలన్నదే వివేకా కోరిక అని చెప్పారు.

నాడు.. నేడు: మరీ ఇంత మార్పు ఏంటి జగన్?

నాడు.. నేడు: మరీ ఇంత మార్పు ఏంటి జగన్?

2019 ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. దీంతో ఆ పార్టీ అధినేత వైయస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే ఆయన ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం నాడు నేడు. 2019 ఎన్నికల వేళ ప్రతిపక్షనేతగా ఉన్న వైయస్ జగన్‌‌కి, 2024 ఎన్నికల వేళ ముఖ్యమంత్రిగా ఉన్న వైయస్ జగన్‌కు మధ్య చాలా తేడా ఉందని.. ఈ నేపథ్యంలో నాడు నేడు తరహాలో రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు.

AP Politics: అప్పుడే నరికేసేదాన్ని.. అవినాష్‌పై సునీత సంచలన కామెంట్స్..!

AP Politics: అప్పుడే నరికేసేదాన్ని.. అవినాష్‌పై సునీత సంచలన కామెంట్స్..!

ఎన్నికల వేళ సంచలనానికి తెరలేపారు వైఎస్ సునీతా రెడ్డి(YS Sunitha). వైఎస్ వివేకా(YS Viveka) హత్య కేసులో న్యాయం చేయాలంటూ ‘జస్టిస్ ఫర్ వివేకా’ పేరుతో ప్రజెంటేషన్ ఇచ్చారు. బషీర్ బాగ్ ప్రెస్‌ క్లబ్‌లో మీడియాతో మాట్లాడిన ఆమె.. వివేకానంద రెడ్డి హత్య ఒక రాజకీయ కుట్రగా అభివర్ణించారు. 2009 వైఎస్ఆర్(YSR) మరణం తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలను..

Sunitha: ఆ తరువాతే వివేకా ఓటు ఓటర్ లిస్ట్‌లోనే లేకుండా పోయింది..

Sunitha: ఆ తరువాతే వివేకా ఓటు ఓటర్ లిస్ట్‌లోనే లేకుండా పోయింది..

మాజీ మంత్రి వివేకా మర్డర్‌పై ఆయన కూతురు సునీతా రెడ్డి సంచలన విషయాలు వెల్లడించారు. జస్టిస్‌ ఫర్‌ వివేకా పేరుతో సునీత ప్రజెంటేషన్‌ ఇచ్చారు. 2009లో వైఎస్‌ మరణం తర్వాత పరిణామాలను వివరించారు. కడప స్థానాన్ని అవినాష్‌రెడ్డికి ఇవ్వాలని నిర్ణయించారు. ఆ తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకా ఓటమి పాలయ్యారన్నారు. వెన్నుపోటుతో వివేకాను ఓడించారన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి