• Home » YS Jagan

YS Jagan

YS Jagan: ఎమ్మెల్యే మాధవీ రెడ్డి ఎఫెక్ట్.. ఇడుపులపాయకు జగన్

YS Jagan: ఎమ్మెల్యే మాధవీ రెడ్డి ఎఫెక్ట్.. ఇడుపులపాయకు జగన్

కడప వైసీపీ కార్పొరేటర్లతో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన భేటీ అయ్యారు. మంగళవారం ఇడుపులపాయెలోని తన నివాసంలో.. వారితో జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పార్టీ మారవద్దంటూ.. వారిని సూచించినట్లు తెలుస్తోంది.

Year Ender 2024: కలసి రాని కాలం

Year Ender 2024: కలసి రాని కాలం

ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ఓటరు కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టాడు. దీంతో కూటమి 164 స్థానాలను కైవసం చేసుకుంది. ఇక గత వైసీపీ ప్రభుత్వం ప్రతిపక్ష హోదా సైతం దక్కలేదు. ఆ పార్టీకి కేవలం11 స్థానలే దక్కాయి.

జగన్‌ వల్ల 30% పెరిగిన రాజధాని నిర్మాణ ఖర్చు

జగన్‌ వల్ల 30% పెరిగిన రాజధాని నిర్మాణ ఖర్చు

మాజీ సీఎం జగన్మోహన్‌రెడ్డి పిచ్చి చేష్టల వల్ల రాజధాని అమరావతి నిర్మాణ ఖర్చు 30ు పెరిగిందని తెలుగుదేశం పార్టీ ఆరోపించింది.

CM Chandrababu: జగన్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు

CM Chandrababu: జగన్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు

Andhrapradesh: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలియజేశారు. ఎక్స్‌ వేదికగా జగన్‌కు సీఎం బర్త్‌డే విషెస్ తెలిపారు.

Anantapur: జగన్‌ బొమ్మ తీసేయండి...

Anantapur: జగన్‌ బొమ్మ తీసేయండి...

వైసీపీ పాలనలో భూ సర్వే పేరుతో జగన్‌(Jagan) బొమ్మతో ముద్రించిన రాళ్లను తొలగించేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రీసర్వేను ఆపేయడంతోపాటు అపుడు జరిగిన అవకతవకలును సరిదిద్దడానికి రెవెన్యూసదస్సులు నిర్వహిస్తోంది.

YSRCP vs TDP: జగన్ అడ్డాలో టీడీపీ నయా స్కెచ్.. ఇక దబిడి దిబిడే..

YSRCP vs TDP: జగన్ అడ్డాలో టీడీపీ నయా స్కెచ్.. ఇక దబిడి దిబిడే..

రాబోయే 2025 నూతన సంవత్సరానికల్లా ప్రొద్దుటూరు మున్నిపాలిటీని టీడీపీ కైవసం చేసుకుంటుందనే ప్రచారం సాగుతోంది. కచ్చితంగా కౌన్సిల్లో మెజారిటీ సాధించి మున్సిపాలిటీపై టీడీపీ జెండా ఎగురవేయగలమనే నమ్మకంలో టీడీపీ నేతలు ఉన్నారు. కానీ..

YSRCP: నాడు అలా.. నేడు ఇలా.. రైతులను ఘోరంగా మోసం చేసిన వైసీపీ..

YSRCP: నాడు అలా.. నేడు ఇలా.. రైతులను ఘోరంగా మోసం చేసిన వైసీపీ..

YSRCP: ఐదేళ్లూ రైతు భరోసాను సాకుగా చూపి పథకాలు, రాయితీలకు మంగళం పాడింది. సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణను గాలికొదిలేసింది. ఇప్పుడు అధికారం దూరమయ్యేసరికి మొసలి కన్నీరు కారుస్తోంది.

జగన్‌ కేసుల్లో పెండింగ్‌.. పెండింగ్‌ విచారణ దశలో 125 పిటిషన్లు

జగన్‌ కేసుల్లో పెండింగ్‌.. పెండింగ్‌ విచారణ దశలో 125 పిటిషన్లు

జగన్‌ అక్రమాస్తుల కేసులకు సంబంధించి 125 పిటిషన్లు విచారణ దశలో ఉన్నాయని సుప్రీంకోర్టుకు సీబీఐ నివేదించింది.

YSRCP: అవంతి రాజీనామా.. వైసీపీకి కొత్త టెన్షన్..

YSRCP: అవంతి రాజీనామా.. వైసీపీకి కొత్త టెన్షన్..

మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు రాజీనామా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర కలకలం రేపింది. ఆయన బాటలో మరెంతమంది ఉన్నారోననే చర్చ జరుగుతోంది. ముత్తంశెట్టి 2019 ఎన్నికలకు కొద్దిరోజులు ముందు..

YSRCP: జగన్ సమావేశానికి డుమ్మా.. ఆ ఇద్దరి ఖేల్ ఖతం..!

YSRCP: జగన్ సమావేశానికి డుమ్మా.. ఆ ఇద్దరి ఖేల్ ఖతం..!

వైసీపీ అధినేత జగన్ రెడ్డి బుధవారం తన నివాసంలో ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన తమ పార్టీ ఎంపీపీలు, జడ్పీటీసీ సభ్యులు, నియోజకవర్గ ఇన్చార్జిలు, ముఖ్య నాయకులతో..

తాజా వార్తలు

మరిన్ని చదవండి