Home » YS Jagan
YSRCP: ఐదేళ్లూ రైతు భరోసాను సాకుగా చూపి పథకాలు, రాయితీలకు మంగళం పాడింది. సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణను గాలికొదిలేసింది. ఇప్పుడు అధికారం దూరమయ్యేసరికి మొసలి కన్నీరు కారుస్తోంది.
జగన్ అక్రమాస్తుల కేసులకు సంబంధించి 125 పిటిషన్లు విచారణ దశలో ఉన్నాయని సుప్రీంకోర్టుకు సీబీఐ నివేదించింది.
మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు రాజీనామా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర కలకలం రేపింది. ఆయన బాటలో మరెంతమంది ఉన్నారోననే చర్చ జరుగుతోంది. ముత్తంశెట్టి 2019 ఎన్నికలకు కొద్దిరోజులు ముందు..
వైసీపీ అధినేత జగన్ రెడ్డి బుధవారం తన నివాసంలో ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన తమ పార్టీ ఎంపీపీలు, జడ్పీటీసీ సభ్యులు, నియోజకవర్గ ఇన్చార్జిలు, ముఖ్య నాయకులతో..
విశాఖపట్టణానికి బ్రెజిల్ నుంచి వచ్చిన ఓ షిప్లో భారీగా డ్రగ్స్ ఉన్నాయని, వాటి విలువ వేల కోట్లు ఉండొచ్చనే ప్రచారం జరిగింది. అప్పట్లో రాష్ట్రంలో పరిస్థితుల ఆధారంగా ప్రజలు సైతం డ్రగ్స్ దిగుమతి జరిగి ఉండొచ్చనే అనుమానాలను వ్యక్తం చేశారు. ఇదే అంశాన్ని అప్పట్లో ప్రతిపక్షాలు..
సీఎం చంద్రబాబు నాయుడు లక్ష్యంగా వైసీపీ నాయకుడు, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు చేయడంపై టీడీపీ నేత ఆనం వెంకట రమణారెడ్డి స్పందించారు. ఈ సందర్బంగా విజయసాయిరెడ్డికి ఆనం చురకలంటించారు.
అరాచక పాలనకు చరమగీతం పాడాలని, ప్రజా పాలన అందించకపోతే.. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పులకు శిక్ష అనుభవించాల్సి వస్తుందని ఐదేళ్ల క్రితం నుంచి హెచ్చరిస్తూ వచ్చినా.. అప్పటి పాలకులు పట్టించుకోలేదు. శాశ్వతంగా అధికారం తమదే.. ఎట్టి పరిస్థితుల్లో..
ఐదేళ్ల వైసీపీ పాలనలో ‘వ్యవస్థీకృతం’గా జరిగిన కబ్జాలు, దందాలు, వసూళ్ల నిగ్గు తేల్చి... బాధితులకు న్యాయం చేసి... దోషులను దండించేలా ప్రభుత్వం పకడ్బందీగా అడుగులు వేస్తోంది. తాడేపల్లిలో మకాం వేసి చక్రం తిప్పిన పెద్దల నుంచి గల్లీ నేతల వరకు జరిపిన అరాచకాలపై ఒక నివేదిక సిద్ధమైంది.
Special Story on Amaravati: అటవీశాఖ అనుమతులు, న్యాయపరమైన అడ్డంకులు అన్నీ దాటుకుని.. అమరాతి పునర్నిర్మాణం వేగంగా జరుగబోతోంది. అయితే, ఐదేళ్ల జగన్ పాలనలో..
రేషన్ బియ్యం అక్రమ రవాణా వెనుక పెద్ద కథే ఉంది. గత టీడీపీ ప్రభుత్వం రేషన్ అక్రమ రవాణాను అడ్డుకునేందుకు కఠిన చర్యలు తీసుకుంది.