Home » yoga meditation
CM Chandrababu Yoga Campaign: యోగా కోసం 2 కోట్ల మందిని రిజిస్ట్రేషన్ చేయాలనుకున్నామని.. కానీ 2.30 కోట్ల మంది రిజిస్టర్ అయ్యారని సీఎం చంద్రబాబు తెలిపారు. 120 శాతం లక్ష్యం సాధించామని చెప్పుకొచ్చారు.
Yoga Andhra: ఈ నెల 21న (శనివారం) విశాఖపట్నంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న యోగాంధ్ర కార్యక్రమానికి విజయనగరం జిల్లా కలెక్టర్ అంబేద్కర్తో పాటు, శాసన సభ్యులు కోళ్ల లలితకుమారి, జిల్లా అధికారులు గురువారం ట్రయిల్ రన్ నిర్వహించారు.
Yoga Day: విశాఖ నగరంలో ఈ నెల 21న (శనివారం) జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవానికి అన్నీ ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి సవిత తెలిపారు. ఈ కార్యక్రమానికి కూటమి నాయకులు, కార్యకర్తలు, మహిళలు, విద్యార్థిని, విద్యార్థులు, ప్రజలందరూ పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపిచ్చారు.
విశాఖపట్నంలో నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్తో పాటు ..
Yoga Guide for Beginners: మీరు మొదటిసారి యోగా చేస్తున్నట్లయితే యోగా నిపుణులు చెప్తున్న ఈ సలహాలను పాటించడం చాలా ముఖ్యం. ఎందుకంటే యోగా తప్పుగా చేస్తే అది మంచి కంటే చెడే ఎక్కువ కలిగిస్తుంది. కాబట్టి, యోగా ప్రారంభించే ముందు ఈ కింది విషయాల్లో ముందుగానే సిద్ధమవ్వాలి.
విశాఖపట్నం యోగా (Vizag Yoga Day 2025) ఆధ్యాత్మికతకు కేంద్రబిందువవుతోంది. ఇంటర్నేషనల్ యోగా డే కోసం బీచ్ రోడ్డున ఏర్పాట్లు అద్భుతంగా సాగుతున్నాయి. వేలాది మంది పాల్గొనబోతున్న యోగా శిబిరానికి అధికారులు గ్రాండ్ ప్లాన్ చేస్తున్నారు.
Yoga Event: హోంమంత్రి వంగలపూడి అనిత ఆధ్వర్యంలో రేవు పోలవరం తీరంలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ పర్యాటక ప్రాంతమైన రేవు పోలవరం తీరంలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ప్రజల ఆరోగ్యం కోసం ఆలోచించిన నాయకులు ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు అని అన్నారు.
యోగా వ్యక్తిగత ఆరోగ్యానికి మాత్రమే కాకుండా.. మానవత్వం, పర్యావరణ పరిరక్షణ, ప్రపంచ ఐక్యత స్ఫూర్తిని కూడా ప్రతిబింబిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా మారుస్తున్నామని, అందులో భాగంగా 21న విశాఖలో ‘యోగాంధ్ర’ను భారీ ఎత్తున నిర్వహిస్తున్నామని సీఎం చంద్రబాబు చెప్పారు. ‘అంతర్జాతీయ యోగా దినోత్సవం’ సందర్భంగా ఆ రోజు ప్రధాని మోదీ సమక్షంలో....
విశాఖపట్నంలో ఐదు లక్షల మందితో యోగా కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. ఒక్కచోటే మూడు లక్షల మందితో యోగా చేసేలా ఏర్పాట్లు చేశామని అన్నారు. ఏపీవ్యాప్తంగా రెండు కోట్ల మంది యోగా డేలో పాల్గొంటారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.